ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సైక్లిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ (హెచ్సీజీ) ఆధ్వర్యంలో సైక్లిస్టులు ఆదివారం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన అతిపెద్ద అంబేద్కర్ వ�
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ �
అసెంబ్లీ ఎన్నికలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. పోలింగ్ ముగిసే వరకు ఓటర్లు ప
అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొన్నారు. కాగా ఎమ్మెల్యేలు, కలెక్టర్లతోపాటు�
ఏ ప్రజాస్వామ్య దేశానికైనా ఎన్నికలే కీలకం. ఓటరు తీర్పు ఆధారంగానే ప్రభుత్వాలు కొలువుదీరి, అధికారాన్ని చెలాయిస్తాయి. దీనికి మన దేశం కూడా అతీతం కాదు. అయితే, మన దేశంలో ఇప్పటివరకు జరిగిన అన్ని సార్వత్రిక ఎన్ని�
సుప్రీంకోర్టును ఆప్ ఆశ్రయించింది. నామినేటెడ్ సభ్యులైన ఆల్డర్మెన్ లేకుండా ఢిల్లీ మేయర్ ఎన్నిక నిర్వహించాలని కోరింది. ఎంసీడీ చట్టం ప్రకారం నామినేటెడ్ సభ్యులు లేదా ఆల్డర్మెన్కు సమావేశాల్లో ఓటు �
శ్రీనగర్: బయటి వ్యక్తులకు జమ్ముకశ్మీర్లో ఓటు హక్కు ఉండకూడదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాను సవరించి మరింత మంది ఓటర్లను చేర్చుతామన్న జమ్ముకశ్మీర్ చీఫ్�
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉంటున్న నాన్ లోకల్స్కు ఓటింగ్ హక్కు కల్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ�