ఓటు చోరీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చింతల నిర్మలా రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల పట్టణం�
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రశ్నార్థ్ధకంగా మార్చిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు లౌకిక శక్తులు ఏకం కావాలని సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు.
ఎన్నో ఏళ్లుగా మండల సరిహద్దుల్లో స్థిర నివాసం ఏర్పర్చుకుని ఉంటున్న తమకు కోయ కుల ధ్రువీకరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల తహసీల్ కార్యాలయాన్ని వలస ఆదివాసీలు సోమవారం ముట్టడిం�
మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. ప్రధాన ఎన్నికల అధికారి కొండయ్య నేతృత్వంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగిం ది. మొత్తం 424 మంది ఓటర్లు ఉండగా అ
జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, అర్హులైన వారు ఓటు హక్కు తప్పక వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్రెడ్డి అన్నారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. నల్లగొండలోని ఐటీ హబ్ వెనుక ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో ఓట్ల లెక్కింపునకు �
మండలి పోరు ముగిసింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా సాగింది. గురువారం ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓట
దేశ పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎంతో విలువైనదని, 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కు పొందాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో 15వ జాతీయ ఓటరు దినోత్సవా�
ఏళ్లు నిండిన అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు బాలమాయాదేవి అన్నారు. కలెక్టరేట్లో ఓటరు సవరణ జాబితా-2025పై ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.�
రానున్న ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్)లకు ఓటు హక్కు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి సోమవారం లేఖ రాశారు.
ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సైక్లిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ (హెచ్సీజీ) ఆధ్వర్యంలో సైక్లిస్టులు ఆదివారం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన అతిపెద్ద అంబేద్కర్ వ�
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ �
అసెంబ్లీ ఎన్నికలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. పోలింగ్ ముగిసే వరకు ఓటర్లు ప
అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొన్నారు. కాగా ఎమ్మెల్యేలు, కలెక్టర్లతోపాటు�