రాజ్యాంగం దేశ పౌరులకు ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు హకు అని సిద్దిపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.హైమావతి అన్నారు. ఈనెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్ సమావేశ మ�
ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అత్యంత విలువైన వజ్రాయుధం అని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత కలిగిన పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్�
మున్సిపల్ అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా ఓటర్లు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎన్నికల అధికారులు ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలోనూ, సోమవారం విడుదల చేసిన తుది జాబితాలోనూ ఎక్కువగ�
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో బుధవారం జరిగిన మూడో విడత ఎన్నికల్లో రామవరానికి చెందిన ఎడమల్ల మాధవీలత అమెరికా నుంచి , ఎడబోయిన శేషుకుమార్రెడ్డి ఆస్ట్రేలియా నుంచి వచ్చి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారు
గత ఎన్నికల్లో హైదరాబాద్ సంతోష్నగర్లో ఓ యువతి తన ఓటు వేసి ఆ తర్వాత మళ్లీ ఓటు వేయడానికి వచ్చింది. పోలింగ్ అధికారులు ఆమె చేతి మీద ఉన్న సిరాను చూసి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఆ యువతిపై కేసు నమో�
హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఎన్నికలు కోలాహలంగా జరిగాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్లో 1,280 ఓట్లకు 1,093 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగి�
ఓటు చోరీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చింతల నిర్మలా రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల పట్టణం�
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రశ్నార్థ్ధకంగా మార్చిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు లౌకిక శక్తులు ఏకం కావాలని సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు.
ఎన్నో ఏళ్లుగా మండల సరిహద్దుల్లో స్థిర నివాసం ఏర్పర్చుకుని ఉంటున్న తమకు కోయ కుల ధ్రువీకరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల తహసీల్ కార్యాలయాన్ని వలస ఆదివాసీలు సోమవారం ముట్టడిం�
మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. ప్రధాన ఎన్నికల అధికారి కొండయ్య నేతృత్వంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగిం ది. మొత్తం 424 మంది ఓటర్లు ఉండగా అ
జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, అర్హులైన వారు ఓటు హక్కు తప్పక వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్రెడ్డి అన్నారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. నల్లగొండలోని ఐటీ హబ్ వెనుక ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో ఓట్ల లెక్కింపునకు �
మండలి పోరు ముగిసింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా సాగింది. గురువారం ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓట
దేశ పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎంతో విలువైనదని, 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కు పొందాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో 15వ జాతీయ ఓటరు దినోత్సవా�
ఏళ్లు నిండిన అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు బాలమాయాదేవి అన్నారు. కలెక్టరేట్లో ఓటరు సవరణ జాబితా-2025పై ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.�