రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టినరోజు (ఈ నెల 17)ను పురస్కరించుకుని భారత జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కేసీఆర్ కప్ వాలీబాల్ టోర్నీ జరుగనుంది. ఎల్బీ స్టేడియం వేదికగా ఈ నెల 15, 16 తేదీల్లో జరు�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో గురు, శుక్రవారాల్లో జరిగిన ఉమ్మడి జిల్లా పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్ మీట్లో వనపర్తి కేడీ ఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్�
ప్రతి ఊరిలో క్రీడా ప్రాంగణాలకు స్థలాలు కూడా కేటాయించిన సర్కారు.. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల బలోపేతానికి కసరత్తు చేస్తున్నది. విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు క్రీడా నిధిని ఏర్పాటు చేస్తున్నది.
దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో శని, ఆదివారాల్లో రాములు రెండవ స్మారక వాలీబాల్ టోర్ని నిర్వహిం చారు. ఈ టోర్నీకి జిల్లా పరిధిలోని ఆయా మండలాలు గ్రామాలకు చెం దిన 40 టీమ్లు పాల్గొన్నాయి. పోటీల్లో మొదట�
క్రీడాకారులు ఉత్తమ ప్ర తిభ చాటి జాతీయస్థాయిలో రాణించాలని షీ టీమ్స్ జిల్లా ఇన్చార్జి, ఎస్సై సుధామాధురి, ఉమ్మడి జిల్లా వాలీబాల్ ఆ ర్గనైజింగ్ సెక్రటరీ చెన్నవీరయ్య అన్నారు. జనవరి 12, 13, 14 తేదీల్లో బీహార్ ర�
శివంపేట మాజీ జడ్పీటీసీ స్వర్గీయ లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం ఈ నెల 13 నుంచి 23 వరకు నర్సాపూర్లో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారె�
వేములవాడలో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్రావు శతజయంతి సందర్భంగా జరిగిన 7వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో మహబూబ్నగర్(పురుషుల విభాగం), నల్లగొండ(మహిళల విభాగం) జట్లు విజేతలుగా నిలిచాయి.
ఎంజీయూలో వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఇంటర్ కాలేజ్యట్ టోర్నమెంట్(ఐసీటీ) అండ్ ఐయూటీ జట్టు ఎంపికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని కళాశాలల విద్యార్థులు నువ్వా.. నే�
చదువుల్లో సత్తా చాటుతూ ఆటల్లో అదరగొడుతున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహాపురుషులవుతారు అన్న నానుడి నిజం చేస్తున్నారు గిరిజన కుటుంబానికి చెందిన అక్కాచెల్లెలు కడావత్ ప్రియాంక, కడావత్ సుప్రియ. వ�
న్యూఢిల్లీ : భారత అండర్-18 పురుషుల వాలీబాల్ జట్టు టెహ్రాన్లో జరిగిన ఆసియా అండర్-18 చాంపియన్షిప్లో కాంస్య పతకం గెలుచుకున్నది. సోమవారం జరిగిన కాంస్య పోరులో భారత జట్టు 3-2 తేడాతో కొరియాపై గెలుపొందింది. ఆశి
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడమ్ కప్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అట్టహాసంగా ముగిసింది. జింఖానా మైదానం వేదికగా కమ్యూనిటీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో మ�
ప్రతిష్ఠాత్మక ఆసియా అండర్-20 వాలీబాల్ టోర్నీకి రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి లావణ్య ఎంపికైంది. సెమెయ్(కజకిస్థాన్) వేదికగా ఈనెల 4 నుంచి 11 వరకు జరిగే టోర్నీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు �
గ్రామాల్లో 19,472, పట్టణాల్లో 5,001 టీకేపీలు ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు పూర్తి 2న ప్రారంభించనున్న ప్రభుత్వం హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి ఆవాసానికి ఒక క్రీడా ప�