Kotha Paluku | ‘తెలుగు ప్రజల చెవిలో ఉక్కు పూలు’ అంటూ ఆంధ్రజ్యోతి ( ABN Andhra Jyothi ) రాధాకృష్ణ ( Radha krishna ) ‘కొత్తపలుకు’ వ్యాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR )పై మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించాడు. వ్యక్తిత్వం పాతదే, విషయం తెలిసింద�
ఏపీ మంత్రులు చేతనైతే విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలని, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని, రాష్ర్టానికి ప్రత్యేక హోదా కోసం కొట్లాడాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు హితవుపలికారు.
Vizag Steel Plant | విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మళ్లీ మాట మార్చింది. వీఎస్పీని ప్రైవేటీకరించటం లేదని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ప్రకటించి ఒక్క రోజు తిరగకముందే నిర్ణయాన్ని మార్చుకొన్నది. శుక్రవారం స�
సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించడంలేదంటూ కేంద్రం ప్రకటన చేసిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇదంతా కేవలం అదానీకి బైలాడీలా ఇను ప గనుల అక్రమ కేటాయింపుల ను
విశాఖ స్టీల్ ప్లాంటుకు ఇప్పటికీ సొంతంగా ఇనుప గనులు లేవు. ప్లాంటు నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్- ఒడిశాలో ఉన్న బైలాడీలా గనులను కేటాయించాలని ఎప్పటి నుంచో ఆ సంస్థ యాజమాన్యం, కార్మిక సంఘాలు కోరుతున�
TCMSIDC Chairman | ఏపీలో అధికార వైఎస్సార్సీపీకి చెందిన మంత్రులు ఉగ్రవాదుల్లా, వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్(TCMSIDC Chairman) ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vizag Steel Plant | విశాఖ స్టీల్ను కాపాడేందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కృషి చేశారని ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర
Harish Rao | వికారాబాద్ : విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) పోరాటంతోనే కేంద్ర దిగివచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Harish rao ) స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు గురించి కేసీఆర్, కేటీఆర
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు సాగుతున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సూచనలతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిశీలనకు వెళ్లిన సింగరేణి డైరెక్టర్ల బృ