Vizag Steel Plant | విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మళ్లీ మాట మార్చింది. వీఎస్పీని ప్రైవేటీకరించటం లేదని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ప్రకటించి ఒక్క రోజు తిరగకముందే నిర్ణయాన్ని మార్చుకొన్నది. శుక్రవారం స�
సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించడంలేదంటూ కేంద్రం ప్రకటన చేసిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇదంతా కేవలం అదానీకి బైలాడీలా ఇను ప గనుల అక్రమ కేటాయింపుల ను
విశాఖ స్టీల్ ప్లాంటుకు ఇప్పటికీ సొంతంగా ఇనుప గనులు లేవు. ప్లాంటు నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్- ఒడిశాలో ఉన్న బైలాడీలా గనులను కేటాయించాలని ఎప్పటి నుంచో ఆ సంస్థ యాజమాన్యం, కార్మిక సంఘాలు కోరుతున�
TCMSIDC Chairman | ఏపీలో అధికార వైఎస్సార్సీపీకి చెందిన మంత్రులు ఉగ్రవాదుల్లా, వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్(TCMSIDC Chairman) ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vizag Steel Plant | విశాఖ స్టీల్ను కాపాడేందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కృషి చేశారని ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర
Harish Rao | వికారాబాద్ : విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) పోరాటంతోనే కేంద్ర దిగివచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Harish rao ) స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు గురించి కేసీఆర్, కేటీఆర
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు సాగుతున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సూచనలతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిశీలనకు వెళ్లిన సింగరేణి డైరెక్టర్ల బృ
విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag steel plant) వెనుక కుట్ర జరుగుతున్నదని మంత్రి పుల్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. కేంద్ర ప్రభుత్వం బైలదిల్లా (Bailadila) గనులను అదానీ పరం (Adani) చేస్తున్నదని విమర్శించారు.
Minister KTR | అదానీ గ్రూప్కు కేటాయించిన ఛత్తీస్గఢ్- ఒడిశాలోని బైలాడిలా ఇనుప గనుల లైసెన్సులను వెంటనే రద్దుచేసి, వాటిని బయ్యారం, విశాఖ ఉక్కు పరిశ్రమలకు కేటాయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర