Vizag Steel Plant |విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం నాడు తెలంగాణ గర్జించింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు, నిరసనల్లో తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసుల లాఠీదెబ్బలు తిన్నారు. తూటాలకు బలయ్యారు. నేడ�
ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని, కేంద్రం కుట్రలను సాగనివ్వబోమని బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విశాఖపట�
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ముగ్గురు సింగరేణి డైరెక్టర్లు మంగళవారం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సందర్శిం�
Vizag Steel Plant | వైజాగ్ స్టీల్ ప్లాంట్ను టేకోవర్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి జాయింట్ వెంచర్ కింద ఉక్కు పరిశ్రమ టేకోవర్పై సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేపట�
విశాఖ స్టీల్ప్లాంట్ రక్షణ బాధ్యత బీఆర్ఎస్దేనని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టంచేశారు. రాజకీయ కుట్రలను అడ్డుకొని తీరుతామని, విశాఖ వాసులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
తెలుగు ప్రజల బలిదానాలకు ప్రతీకగా నిలిచిన విశాఖ ఉకు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి భారత రాష్ట్ర సమితికి మాత్రమే ఉన్నదని బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
Vizag Steel Plant | అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్ను తమ వ్యాపార మిత్రులు, సన్నిహితులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని, బీఆర్ఎస్( BRS Party ) దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని, ఆ ఆలోచనను మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel plant) ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆ�
‘బయ్యారంలో స్టీల్ప్లాంట్ను ఏర్పాటు చేయడం కుదరదు. కేంద్రానికి సాధ్యంకానప్పుడు ఎలా ముందుకెళ్లగలం?’.. సోమవారం మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలివి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొ�
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రైవేటీకరణను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతి