Vizag RK Beach | విశాఖపట్నంలో ఓ తెలంగాణ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఆర్కే బీచ్ రోడ్డులో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకోవడం తీవ్ర కలకలం రేపింది.
కడప సెంట్రల్ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీ రాజశేఖర్ పరారయ్యాడు అనారోగ్య కారణాల వల్ల ఏప్రిల్ నెలలో విశాఖ మానసిక ఆస్పత్రికి తరలించి, తిరిగి జైలుకు తరలిస్తుండగా గూడూరు రైల్వే స్టేషన్లో తప్పించుకు�
Mirai 2 | హనుమాన్ ఫేం తేజ సజ్జా (Teja Sajja) నటించిన మిరాయి (Mirai) చిత్రానికి సీక్వెల్ మిరాయి 2 కూడా రాబోతున్న విషయం తెలిసిందే. మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీక్వెల్ వార్త రానే వచ్చింది.
PawanKalyan | ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో విశాఖపట్నానికి చెందిన స్టాండప్ కమెడియన్ రఫీక్ మొహమ్మద్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
AMB Cinemas | సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ప్రారంభించిన ఏఎంబీ సినిమాస్ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. హైదరాబాద్లో ప్రారంభమైన ఈ మల్టీప్లెక్స్ చైన్ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రా
Hyderabad | హైదరాబాద్ శివారు పెద్ద అంబర్పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామును సినిమా షూటింగ్కు వెళ్లొస్తున్న బస్సు.. ఫ్లైఓవర్ స్టార్టింగ్లో డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.
Ernakulam Express | విశాఖపట్నం దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా - ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రెండు ఏసీ బోగీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమ�
Team India : రాయ్పూర్ వన్డేలో కంగుతిన్న భారత జట్టు మూడో వన్డే కోసం వైజాగ్ చేరుకుంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) బృందం గురువారం విశాఖ నగరంలో అడుగుపెట్టింది. విమానాశ్రయంలో టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించిం�
BCCI : ఇటీవలే విశ్వ విజేతగా అవతరించిన భారత జట్టు (Team India) తొలి సిరీస్కు సన్నద్ధమవుతోంది. స్వదేశంలోనే ప్రపంచకప్ను సగర్వంగా ముద్దాడిన టీమిండియా ఉపఖండ జట్టు శ్రీలంక(Srilanka)ను ఢీకొట్టనుంది.
TataNagar Express | వైజాగ్ సమీపంలో టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. పెందుర్తి రైల్వే స్టేషన్ దగ్గరలో విద్యుత్ లైన్ పనులు జరుగుతుండటంతో కరెంట్ పోల్ పక్కకు ఒరిగి.. రైల్వే ఓవర్హెడ్ ఎక్విప�
Vizag Steel Plant | వైజాగ్ స్టీల్ ప్లాంట్పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తుందని పేర్కొంది. ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో విశ
Gudivada Amarnath | విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పార్టనర్షిస్ సమ్మిట్తో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పిం
Piyush Goyal | ఆంధ్రప్రదేశ్పై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డా అదృష్టవంతుడే అని అన్నారు. వారి భవిష్యత్ అంతా ఉజ్వలమైనదే అని ప�