Vizag | విశాఖ మేయర్ పీఠంపై కన్నేసిన కూటమి ప్రభుత్వం భారీగా చేరికలకు తెరలేపింది. ఈ విషయాన్ని విశాఖ సౌత్ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. 20 మంది వైసీపీ కార్పొరేటర్లను కూటమిలోకి తీసుకుంటున్నామని పేర్కొన్�
Vizag | ఏపీలో అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు వైజాగ్ మేయర్ పీఠంపై కన్నేసింది. జీవీఎంసీపై పట్టుకోసం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ కార్పొరేటర్లను పార్టీలోకి లాక్కోవాలని ప్రయత్నిస్తో�
AP News | పిల్లలను బెదిరించడానికి ఓ తండ్రి చేసిన ప్రయత్నం అతని ప్రాణాలను బలితీసుకుంది. వాళ్ల అల్లరిని మాన్పించేందుకు ఆ తండ్రి చనిపోతానని హెచ్చరించాడు. కానీ వాళ్లు వినిపించుకోకపోవడంతో ఉరేసుకుంటున్నట్లు డ్ర�
Gudivada Amarnath | కూటమి ప్రభుత్వ హనీమూన్ ముగిసిన తర్వాత మా యాక్షన్ మొదలుపెడతామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా విశాఖ ఎండాడలోని వైసీపీ కార్యాలయంలో గురువారం విస్తృత �
AP News | విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై క్రిమినల్ కేసు నమోదైంది. హయగ్రీవ భూముల వ్యవహారంలో ఎంవీవీపై ఈ కేసు నమోదు చేశారు. ఎంవీవీతో పాటు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు, రియల్టర్ గద్దె బ్రహ్మాజీపైనా వైజ
పౌరసరఫరాల సంస్థ కుంభకోణాల ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణ నుంచి వైజాగ్ మీదుగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు.
UPSC Civils 2023 Results | పెరాలసిస్ ఆమెను ఇంటికే పరిమితం చేసింది. అయినప్పటికీ నిరాశ చెందక.. చదువుపై ఆసక్తిని చంపుకోలేక.. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదురించి ముందుకు సాగింది. సివిల్స్ ఫలితాల్లో 887వ ర్యాంకు సాధించింది. ఆమె వైజ�
గ్రాన్యూ ల్స్ ఇండియాకు చెందిన ప్లాంట్లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్గ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు. విశాఖపట్నంలో ఉన్న ప్లాంట్ను ఈ నెల 8 నుంచి 12 వరకు తనిఖీలు చేసి జీరో 483 అబ్జర�
Vizag Drug Case | సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ వ్యవహారంతో మత్స్య ఎగుమతులకు తీవ్ర విఘాతం కలుగుతోందని విశాఖ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. డ్రగ్డీల్ తర్వాత ఆక్వా పరిశ్రమకు నష్టం జ�
Soumya Shetty | స్నేహితురాలి ఇంట్లో కిలో బంగారం కొట్టేసి దొరికిపోయిన సినీ నటి సౌమ్యశెట్టిపై తాజాగా మరో కేసు నమోదైంది. చోరీ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన సౌమ్య శెట్టి తమను వేధిస్తున్నదని రిటైర్డ్ పోస్టల్ శాఖ మా�
Vizag Drugs Case | విశాఖ సీపోర్టులో భారీగా డ్రగ్స్ బయటపడటం రాజకీయంగా పెను దుమారం లేపింది. వైసీపీ ప్రభుత్వం ఏపీని డ్రగ్స్ రాజధానిగా చేసిందని.. విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ వ్యవహారంతో వైసీపీకి సంబంధం ఉందని టీడీపీ అధి�
Vizag | వైజాగ్ తీరంలో డ్రగ్స్ కలకలం రేపాయి. బ్రెజిల్ నుంచి వైజాగ్ సీపోర్టుకు వచ్చిన ఓ కంటైనర్లో 25 వేల కిలోల డ్రగ్స్ దొరికాయి. ఇంటర్పోల్ సమాచారంతో సీబీఐ ఆపరేషన్ గరుడ చేపట్టింది. ఇందులో భాగంగానే వైజాగ్�
Allu Arjun Multiplex | టాలీవుడ్ స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అగ్ర హీరోలు మహేష్బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్లు మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్
Soumya Shetty | ఆమె సోషల్మీడియాలో ఓ ఇన్ఫ్లూయెన్సర్.. సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న హీరోయిన్.. ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న ఆమె సినిమాల్లో పెద్ద ఛాన్స్లు కొట్టేస్తుందేమో అనుకుంటే.. ఫ్రెండ్ ఇంటికే కన్నం �