Ganja | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న ఏపీ మహిళను జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 3.94 లక్షలు ఉంటుందన్న
Bhogapuram Airport | భోగాపురం ఎయిర్పోర్టుపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు శుభవార్త తెలిపారు. 2026 జూన్లో ఇక్కడి నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు.
Pawan Kalyan | తనకు 21 ఏండ్లు ఉన్నప్పుడే రాజకీయ ఆలోచనలు మొదలుపెట్టానని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. అప్పుడే కమ్యూనిజం చదివానని పేర్కొన్నారు.
ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. ఆగస్టు 29 నుంచి అక్టోబర్ 23 దాకా (లీగ్ దశ) జరుగబోయే ఈ మెగా ఈవెంట్ దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో అభిమానులకు కబడ్డీ మజాను అందించనుంది.
AAA | ఇప్పుడు ప్రముఖ పట్టణాలలో మల్టీప్లెక్స్ల సంఖ్య క్రమేపి పెరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ టాప్ హీరోలు ఏషియన్తో కలిసి మల్టీపెక్స్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. మహేష్
International Yoga Day : అంతర్జాతీయ యోగా దినోత్సవం సంబురంగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల ప్రముఖులు, పౌరులు యోగాసనాలు వేస్తూ సందడి చేశారు. జమ్ముకశ్మీర్ నుంచి టోక్యో, న్యూయార్క్ సిటీ వరకూ ఎక్కడ చూసినా యోగముద్రల�
TTD | టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.20 లక్షలు విరాళం అందింది. వైజాగ్ లోని హిందూస్తాన్ అసోసియేట్స్ కు చెందిన మస్తాన్ రావు ఈ విరాళం అందించారు.
Nani | నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, హీరోగా అదరగొడుతున్నాడు. ఆయన లీడ్ రోల్లో హిట్ 3 అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీని దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు.
Viral News | ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం ఆ బాలికకు పిచ్చి.. అదే ఆమెను ఇరకాటంలో పడేసింది. తాను చేసే రీల్స్కు ఎప్పటికప్పుడు లైక్ కొడుతున్నాడని మాట్లాడితే మాటలతో మభ్యపెట్టాడు. కలిసి రీల్స్ చేద్దామని గుడికి
AP News | విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామంలో జంట ఆత్మహత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
AP News | విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామంలో జంట ఆత్మహత్యలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన కొద్ది నిమిషాల్లోనే.. ఓ యువకుడు ఉరేసుకోవడం పలు అనుమానాలను రేకెత�
JEE Mains 2025 | జేఈఈ పరీక్షా కేంద్రాల కేటాయింపులో గందరగోళం నెలకొంది. జనవరి 22 నుంచి జరగాల్సిన ఈ పరీక్షలకు సంబంధించి కేటాయించిన ఎగ్జామ్ సెంటర్లను చూసి ఏపీకి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులు బిత్తరపోతున్నారు.
Human Trafficking | ఏపీలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను వైజాగ్లో పోలీసులు అరెస్టు చేశారు. కిరండోల్ - విశాఖ ఎక్స్ప్రెస్లో బాలికలను అక్రమంగా తరలిస్తున్న�