చెన్నూర్ టౌన్ : చెన్నూర్ నియోజకవర్గంలో దళిత నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తూ, బురద చల్లే ప్రయత్నం చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి పీఏ రమణా రావు (Ramana Rao)పై వెంటనే కేసు నమోదు చెయ్యాలని డాక్టర్ రాజా రమేష్ (Raja Ramesh)
కాంగ్రెస్ నాయకులకు, మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు అడుగడుగునా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎకడ చూసినా ఇదే వైఖరి కనిపిస్తుంది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఎకడ పర్యటించినా
Vivek Venkataswamy | మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని సూచించారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగి మరో పది మందికి ఉపాధి కల్పించాలని సూచించారు.
దుబ్బాక, జూన్20 : దుబ్బాకకు తొలిసారిగా విచ్చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy)కి నిరసనలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం ప్రభుత్వం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార
పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని తెలంగాణ కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం దర్శించుకున్నారు. మంత్రి అయిన తర్వాత మొదటిసారి ఓదెల ఆలయానికి రావడంతో ఒగ్గు కళాక�
కాకా వెంకటస్వామి సేవలు మరువలేనివని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కొనియాడారు. మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా శనివారం చెన్నూరు నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న మంత
ఈ నెల 12వ తేదీన ఏపీలోని కాకినాడలో నిర్వహించనున్న మాలల మహా రణభేరి సభను జయప్రదం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి పిలుపునిచ్చారు. మాల మహానాడు వ్యవస్థాపకులు పీవీ రావు 73వ జయంతి సందర్భంగా మే 12న కా�
మంత్రివర్గ విస్తరణ దరిమిలా కాంగ్రెస్లో లేఖల యుద్ధం కొనసాగుతున్నది. తమకంటే తమకు పదవి ఇవ్వాలంటూ అధికార పార్టీ నేతలు పోటాపోటీగా అధిష్ఠానానికి లేఖాస్ర్తాలు సంధిస్తున్నారు.
వివేక్కు అధికారమిస్తే కనీసం రైతుల బాధలు పట్టించుకున్నది లేదని, కనీసం అసెంబ్లీలో ముంపు బాధితుల గురించి మాట్లాడలేక పోయారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజ్కుమార్ అన్నారు.
RS Praveen Kumar | కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి కుటుంబానికి పేద ప్రజల బాధలు తెలియవని నాగర్కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఆస్తులు కాపాడుకోవడం వివేక్ వెంకటస్వామి కుటుంబ
Balka Suman | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల మీద