మాస్ యాక్షన్ కామెడీ అంశాలతో కూడిన ట్రైయాంగిల్ లవ్స్టోరీ ‘మెకానిక్ రాకీ’. విశ్వక్సేన్ కథానాయకుడిగా రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాళ్లూరి రామ్ ని�
‘తెలుగు ప్రేక్షకులకు సినిమాలంటే ఇష్టం. సినిమాలను బాగా ప్రేమిస్తారు. పలు కారణాల వల్ల థియేటర్లు మూసేస్తున్న పరిస్థితి నెలకొనివుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక సినిమా వల్ల జనాలు థియేటర్లకు వస్తున్నారంటే ఆనం
Gaami | ఆరేండ్ల క్రితం విశ్వక్సేన్ (Vishwaksen) లీడ్ రోల్లో షూటింగ్ మొదలుపెట్టింది గామి (Gaami) టీం. ఈ ఏడాది మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్గా యూనిక్ స్టోరీ టెల్లర్గా ప్ర�
VS 12 | నేడు విశ్వక్సేన్ (Vishwaksen) బర్త్ డే సందర్భంగా వరుస అనౌన్స్మెంట్లు లైన్లో ఉన్నాయి. కాగా వీటిలో ఒకటి VS12. ఈ చిత్రాన్ని భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్టందించిన షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మించను�
Gaami | 2024లో హనుమాన్ సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద గామి (Gaami) తన స్టామినా ఏంటో చూపిస్తోంది. మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. అన్ని సెంటర్లలో పాజిటివ్ టాక్తో స్క్రీనింగ్ అవుత�
‘ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్తో సినిమా రాలేదు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న చిత్రమిది. దాదాపు ఐదేళ్ల పాటు శ్రమించి సినిమాను తెరకెక్కించాం’ అన్నారు విశ్వక్సేన్.
విశ్వక్సేన్ అఘోరా పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకుడు. అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానుంది.
మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడుతున్న అఘోరాగా విశ్వక్సేన్ నటించిన చిత్రం ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకుడు. కార్తీక్ శబరీశ్ నిర్మాత.
Gaami | మాస్ కా దాస్ విశ్వక్సేన్ ప్రతిష్ఠాత్మకంగా నటిస్తున్న చిత్రం గామి. అప్పుడెప్పుడో ఈ సినిమాను విశ్వక్సేన్ అనౌన్స్ చేశాడు. విద్యాధర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నిజానికి ఎప్పుడో రిలీజ్ �
నవీన్రాజ్, పూజా సుహాసిని, శ్రీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వం వహించారు. అనన్యా క్రియేషన్స్, హరితవనం ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కైలాష్ దుర్గం నిర్మించారు.
ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లుంటాయి. నేను మూడు పాత్రల్లో కనిపిస్తా. కథలో కొత్తదనంతో పాటు వినోదం కూడా మరో స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు టెన్షన్స్ అన్నింటిని మరచిపోతారు’ అన్నారు సుధీర్బా�