విష్ణువిశాల్ (Vishnu Vishal) మట్టి కుస్తీ (Matti Kusthi) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే రవితేజ విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి స్పందన వస్తోంది.
Matti Kusthi First Look Poster | కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'గట్టా కుస్తీ'. తెలుగులో 'మట్టి కుస్తీ' పేరుతో రిలీజ్ కానుంది. చెల్లా అయ్యవు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్�
Matti Kusthi Movie Latest Update | 'ఎఫ్ఐఆర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్. ఈ ఏడాది ప్రథమార్థంలో రిలీజైన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధించింది.
విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా సినిమా ‘మట్టి కుస్తీ’. ఐశ్వర్య లక్ష్మి నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని విష్ణు విశాల్ స్టూడియోస్తో కలిసి రవితేజ ఆర్టీ టీమ్ వర్క్స్ సంస్థ నిర్మ�
ఇవాళ విష్ణు విశాల్పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ గ్లింప్స్ (Matti Kusthi glimpse) వీడియోను రిలీజ్ చేశారు. గ్లింప్స్ వీడియో ద్వారా వీర పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. రెజ్లర్ (కుస్తీ వీరుడి)గా కనిపించబోతున్నాడీ �
విష్ణు విశాల్ (Vishnu Vishal) హీరోగా తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం మట్టి కుస్తీ. హోం బ్యానర్ ఆర్టీ టీమ్ వర్స్ (RT Teamworks)పై రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవల ‘ఎఫ్ఐఆర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ మరో సినిమాను ప్రకటించారు. హీరో రవితేజ సమర్పణలో ఆర్టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ సంస్థలు సంయుక్�
అగ్రహీరో రవితేజతో కలిసి తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం నిర్మించబోతున్నాం అని ప్రకటించారు తమిళ హీరో విష్ణు విశాల్. ఆయన కథానాయకుడిగా రవితేజ సమర్పణలో నిర్మితమైన ‘ఎఫ్ఐఆర్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందు�
విష్ణు విశాల్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘ఎఫ్ఐఆర్’. తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 11న విడుదల కానుంది. హీరో రవితేజ సమర్పణలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చి
FIR | విష్ణు విశాల్ హీరోగా వస్తున్న కొత్త సినిమా ‘ఎఫ్ఐఆర్’. విష్ణు విశాల్ స్టూడియోస్ పతాకంపై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ తెలుగులో విడుదల చేస్తున్నది. హీరో రవితేజ్ సమ�
పర్యావరణ సంపదను పరిరక్షించుకునేందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన అద్భుత కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అవుతున్నారు.
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా.. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, సినీ నటుడు విష్ణు విశాల�
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తన ప్రియుడు విష్ణు విశాల్తో ఏప్రిల్ 22న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.కరోనా వలన వీరి వివాహం ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఘనంగా జరిగిం�