Hari Hara Veeramallu | పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఎదురుచూసే అభిమానులకు ఊరట కలిగిస్తూ, చాన్నాళ్ల తర్వాత ఆయన నటించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రపంచవ్యాప్తంగా జూలై 24న విడుదలకు సిద్ధమైంది. సుమారు ఐదేళ్లుగా వాయిదాల మధ్య సా
New Flights | విమాన ప్రయాణికులకు పౌరవిమానాయాన శాఖ ఓ శుభవార్త అందించింది. విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్య మరో రెండు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణాలు చేసే వారి సంఖ్య రోజురోజ�
Janmabhoomi Express | తెలుగు ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. విశాఖపట్నం-లింగంపల్లి (12805), లింగంపల్లి-విశాఖపట్నం (12806) మధ్య జన్మభూమి ఎక్స్ప్రెస్ను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. పెందుర్తి సమీపంలోని అక్కిరెడ్డిపాలెం వద్ద టాటా ఏస్ వ్యాన్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మ�
Rare Baviri Fish | విశాఖపట్నం నగరంలోని సాగర్నగర్ ఇస్కాన్ కేంద్రం సమీపంలోగల సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. ఈ చేప చూడటానికి చాలా వింతగా ఉంది.
IND vs AUS: గురువారం నుంచి భారత్.. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో యువ భారత్.. కంగారూలతో తాడో పేడో �
విశాఖపట్నానికి మకాం మార్చడంపై ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా సోమవారం ఆయన ఐటీ హిల్స్ వద్ద ఇన్ఫోసిస్ కార్యాలయం, పరవాడ సెజ్లో ఫార్మా యూనిట్ను ప్రారంభించారు.
కనిపించకుండా పోయిన ఐఐటీ హైదరాబాద్ (IITH) విద్యార్థి కార్తీక్ (Karthik) ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో (Visakhapatnam) ఆత్మహత్య చేసుకున్నాడు. సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మున�
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయం సింహాద్రి అప్పన్నను (Simhadri Appanna) మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు. విశాఖపట్నం జిల్లా సింహచల (Simhachalam) పుణ్యక్షేత్రంలో వరాహ నరసింహ స్వామి (Varaha Narasimha swamy) చందనోత్సవాన్ని
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పలు విమానాలను ఎయిర్ ఇండియా (Air India) రద్దు (Cancelled) చేసింది. దీంతో విషయం తెలియక ఎయిర్పోర్టుకు (Airport) వచ్చిన ప్రయాణికులు (Passingers) ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ వద్ద గోదావరి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు బీబీనగర్ వద్ద బుధవారం ఉదయం పట్టాలు తప్పింది.
Vande bharat express | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య పట్టాలెక్కింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పండుగ కానుకగా ప్రధాని మోదీ ఢ�