Vasudha Pharma | విశాఖపట్నం స్టీల్ప్లాంట్ పోలీస్ స్టేషన్ సమీపంలో విషాదం నెలకొంది. వసుధ ఫార్మా కంపెనీ డైరెక్టర్ మంతెన వెంకట సూర్య నాగవరప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగి ఆయన ఆత్మహత్య చేసుకున్�
Pawan Kalyan | జనసేన ప్రారంభించి పుష్కర కాలం కావస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ 12 ఏండ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు.
Janasena | పార్టీ కోసం నిస్వార్ధంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు.. భవిష్యత్తు తరాలకు బలమైన నాయకత్వం అందించే వ్యూహం.. నిరంతరం పార్టీ కోసం పని చేసే వారికి భద్రత అనే మూడు అంశాల ప్రాతిపదికన 'త్రిశూల వ్యూహం' రూ
Pawan Kalyan | ఏదో ఒక రోజు జనసేన ( Janasena ) జాతీయ పార్టీగా మారుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కార్యకర్తలు అండగా ఉంటేనే ఇది సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Pawan Kalyan | తనకు 21 ఏండ్లు ఉన్నప్పుడే రాజకీయ ఆలోచనలు మొదలుపెట్టానని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. అప్పుడే కమ్యూనిజం చదివానని పేర్కొన్నారు.
విశాఖపట్నంలో (Visakhapatnam) పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు (RTC Bus) దగ్ధమైంది. కూర్మన్నపాలెం నుంచి విజయనగరానికి బస్సు వెళ్తున్నది. ఈ క్రమంలో విశాఖలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంల�
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజ న్ కొత్త హంగులతో రాబోతున్నది. అభిమానులకు మరింత మజా ను అందించాలన్న ఉద్దేశంతో లీగ్ ఫార్మాట్లో మార్పులు, చేర్పులు చేశారు.
సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్ (Vande Bharat) రైళ్లలో కోచ్ల సంఖ్య పెరిగిది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో నాలుగు కోచ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) జోడించింది.
‘విశాఖపట్నం అరకులో కొనుగోలు చేసి తెచ్చిన గంజాయిని పంచుకుంటుండగా ఆరుగురు నిందితులను అరెస్టు చేశాం. వారి వద్ద నుంచి రూ.3 లక్షల విలువైన 11.780 కిలోల గంజాయి, ఆరు సెల్ ఫోన్లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నాం.
Visakha's Yogaandhra | అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది.
యోగాద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని, గత పదేండ్లలో కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పారు. యోగాకు వయసుతో పనిలేదని, యోగ
భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీ షెడ్యూల్ సోమవారం ఖరారైంది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు మెగాటోర్నీ జరుగనున్నట్లు ఐసీసీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వీక్లీ స్పెషల్ రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 44 ప్రత్యే�
SCR | వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. చర్లపల్లి - విశాఖపట్నం మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
Rama Naidu | విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియోకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ నోటీసులకు సంబంధించి స్టూడియో యాజమాన్యం నుంచి రెండు వారాల్లో వివరణ కోరినట్లు సమాచారం.