Cyclone Montha | పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర తుపాను మొంథా ఏపీలోని తీర ప్రాంతాలను వణికిస్తున్నది. వర్షాలకు తోడు ప్రపంచ ఈదురుగాలులు వీస్తున్నాయి. గడిచిన ఆరు గంటలుగా తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని.. మచిలీ
Cyclone Montha | పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర తుపాను మొంథా ఏపీని వణికిస్తున్నది. తుపాను ప్రభావంతో ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తుపాను మంగళవారం రాత్రి కాకినాడ తీరంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖపట్నం తు�
మొంథా తుఫాను (Cyclone Montha) కాకినాడ వైపు దూసుకొస్తున్నది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాను, మరికొద్దిసేపట్లో తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది
Google Data Center | ప్రజలందరూ ఇప్పుడు గూగుల్ గురించే మాట్లాడుతున్నారని సీదిరి అప్పలరాజు అన్నారు. నిజానికి గూగుల్ డేటా సెంటర్ కోసం వైసీపీ హయాంలోనే ఎంవోయూ కుదిరిందని తేల్చిచెప్పారు.
Gudivada Amarnath | వైజాగ్లో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్తో రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని కూటమి ప్రభుత్వం ప్రకటనపై ఏపీ మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.
Google Data Center | గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది.
Nara Lokesh | హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టిందని.. కానీ విశాఖ అభివృద్ధికి పదేళ్లు చాలు అని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. హైదరాబాద్ స్థాయిలో విశాఖను అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
Tragedy | కొత్త బైక్ కొనివ్వకపోతే కొడుకు ఏ అఘాయిత్యానికి పాల్పడతాడోనని భయపడి కొత్త బైక్ కొనిస్తే.. ఆ తల్లిదండ్రులకు కడుపు కోతనే మిగిల్చాడు. ఏపీలోని విశాఖపట్నంలో ఈ విషాద ఘటన జరిగింది.
సరదాగా గడిపేందుకు విశాఖ బీచ్కి వచ్చిన విదేశీయుల్లో అలల తాకిడికి ఇద్దరు కొట్టుకునిపోయి ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇటలీ నుంచి
Bhogapuram Airport | భోగాపురం ఎయిర్పోర్టుపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు శుభవార్త తెలిపారు. 2026 జూన్లో ఇక్కడి నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు.
AP New | విశాఖపట్నంలోని ఈస్టిండియా పెట్రోలియం కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కంపెనీలోని పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్పై పిడుగుపడింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరే�
Vasudha Pharma | విశాఖపట్నం స్టీల్ప్లాంట్ పోలీస్ స్టేషన్ సమీపంలో విషాదం నెలకొంది. వసుధ ఫార్మా కంపెనీ డైరెక్టర్ మంతెన వెంకట సూర్య నాగవరప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగి ఆయన ఆత్మహత్య చేసుకున్�