Special Trains | ఆంధ్రుల అతి పెద్ద పండుగ సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను సోమవారం నుంచి ప్రారంభించింది.
Bus Fire | ఓ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
విశాఖపట్నం తీరం సమీపంలోని బంగాళాఖాతంలో అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి 3,500 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల కే-4 విధ్వంసక క్షిపణిని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది.
లింగంపల్లి- విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (Janmabhoomi Express) రైళ్ల ప్రయాణ వేళలు మారాయి. కొత్త వేళలు వచ్చేఏడాది ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే (SCR) వెల్లడించింది.
ViratKohli | టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి (సింహాద్రి అప్పన్న) ఆలయాన్ని ఆదివారం దర్శించుకున్నాడు.
TataNagar Express | వైజాగ్ సమీపంలో టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. పెందుర్తి రైల్వే స్టేషన్ దగ్గరలో విద్యుత్ లైన్ పనులు జరుగుతుండటంతో కరెంట్ పోల్ పక్కకు ఒరిగి.. రైల్వే ఓవర్హెడ్ ఎక్విప�
Vizag Steel Plant | వైజాగ్ స్టీల్ ప్లాంట్పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తుందని పేర్కొంది. ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో విశ
విశాఖపట్నంలో స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూమి కంపించగా, దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.7గా నమోదైనట్టు జాతీయ భూకంప పరి�
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.7 తీవ్రతతో భూమి కంపించింది. దీని ప్రభావంతో విశాఖపట్నంలోని స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Cyclone Montha | పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర తుపాను మొంథా ఏపీలోని తీర ప్రాంతాలను వణికిస్తున్నది. వర్షాలకు తోడు ప్రపంచ ఈదురుగాలులు వీస్తున్నాయి. గడిచిన ఆరు గంటలుగా తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని.. మచిలీ