ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు రైల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ.3 లక్షల 93
Vizag Murder Case | విశాఖపట్నం మౌనిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రవీంద్రను మూడు రోజుల కస్టడీకి తీసుకుని గాజువాక పోలీసులు విచారించడంంతో కొత్త విషయాలు బయటకొచ్చాయి.
Visakhapatnam | సరదాగా సాగాల్సిన క్రికెట్ మ్యాచ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. ఆటోలో తలెత్తిన వివాదం కారణంగా ఓ డిగ్రీ విద్యార్థిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఏపీలోని విశాఖపట్నంలో ఈ ఘోరం జరిగింది.
భారత నౌకా దళం అమ్ముల పొదిలోకి శుక్రవారం రెండు సరి కొత్త అస్ర్తాలు చేరాయి. ఐఎన్ఎస్ తారాగిరిని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో ప్రారంభించారు.
ఏపీలోని విశాఖపట్నంలో దారుణం జరిగింది. డబ్బుల కోసం వేధిస్తుందని ప్రియురాలిని ఓ వ్యక్తి కిరాతకంగా చంపేశాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ఆమెను ఇంటికి పిలిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని రెండు ముక్�
Indigo Flight | దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి డిల్లీ వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
మార్సిస్టు రచయిత ఆచార్య చందు సుబ్బారావు (80) గురువారం విశాఖపట్నంలో కన్నుమూశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భూభౌతిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్గా ఆయన పనిచేశారు.
Special Trains | ఆంధ్రుల అతి పెద్ద పండుగ సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను సోమవారం నుంచి ప్రారంభించింది.
Bus Fire | ఓ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
విశాఖపట్నం తీరం సమీపంలోని బంగాళాఖాతంలో అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి 3,500 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల కే-4 విధ్వంసక క్షిపణిని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది.
లింగంపల్లి- విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (Janmabhoomi Express) రైళ్ల ప్రయాణ వేళలు మారాయి. కొత్త వేళలు వచ్చేఏడాది ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే (SCR) వెల్లడించింది.