TataNagar Express | వైజాగ్ సమీపంలో టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. పెందుర్తి రైల్వే స్టేషన్ దగ్గరలో విద్యుత్ లైన్ పనులు జరుగుతుండటంతో కరెంట్ పోల్ పక్కకు ఒరిగి.. రైల్వే ఓవర్హెడ్ ఎక్విప�
Vizag Steel Plant | వైజాగ్ స్టీల్ ప్లాంట్పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తుందని పేర్కొంది. ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో విశ
విశాఖపట్నంలో స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూమి కంపించగా, దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.7గా నమోదైనట్టు జాతీయ భూకంప పరి�
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.7 తీవ్రతతో భూమి కంపించింది. దీని ప్రభావంతో విశాఖపట్నంలోని స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Cyclone Montha | పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర తుపాను మొంథా ఏపీలోని తీర ప్రాంతాలను వణికిస్తున్నది. వర్షాలకు తోడు ప్రపంచ ఈదురుగాలులు వీస్తున్నాయి. గడిచిన ఆరు గంటలుగా తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని.. మచిలీ
Cyclone Montha | పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర తుపాను మొంథా ఏపీని వణికిస్తున్నది. తుపాను ప్రభావంతో ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తుపాను మంగళవారం రాత్రి కాకినాడ తీరంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖపట్నం తు�
మొంథా తుఫాను (Cyclone Montha) కాకినాడ వైపు దూసుకొస్తున్నది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాను, మరికొద్దిసేపట్లో తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది
Google Data Center | ప్రజలందరూ ఇప్పుడు గూగుల్ గురించే మాట్లాడుతున్నారని సీదిరి అప్పలరాజు అన్నారు. నిజానికి గూగుల్ డేటా సెంటర్ కోసం వైసీపీ హయాంలోనే ఎంవోయూ కుదిరిందని తేల్చిచెప్పారు.
Gudivada Amarnath | వైజాగ్లో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్తో రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని కూటమి ప్రభుత్వం ప్రకటనపై ఏపీ మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.
Google Data Center | గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది.
Nara Lokesh | హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టిందని.. కానీ విశాఖ అభివృద్ధికి పదేళ్లు చాలు అని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. హైదరాబాద్ స్థాయిలో విశాఖను అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
Tragedy | కొత్త బైక్ కొనివ్వకపోతే కొడుకు ఏ అఘాయిత్యానికి పాల్పడతాడోనని భయపడి కొత్త బైక్ కొనిస్తే.. ఆ తల్లిదండ్రులకు కడుపు కోతనే మిగిల్చాడు. ఏపీలోని విశాఖపట్నంలో ఈ విషాద ఘటన జరిగింది.