అమెరికాకు వెళ్లేవారికి భారత్లోని అమెరికన్ ఎంబసీ ఓ హెచ్చరికను జారీ చేసింది. అనుమతించిన సమయానికి మించి అమెరికాలో ఉంటే, నిర్బంధంగా అమెరికా నుంచి పంపించేస్తామని లేదా భవిష్యత్తులో అమెరికాలో ప్రవేశించడం�
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ భారత్ విధించిన డెడ్లైన్ ఆదివారంతో (మెడికల్ వీసా వారికి 29 వరకు) ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు రోజుల వ్యవధిలో 537 మంది పాక
Indian Student | అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురై కోమాలో ఉన్న భారతీయ విద్యార్థి (Indian Student) నీలమ్ షిండే (Nilam Shinde) తల్లిదండ్రులకు వీసా (Visa) మంజూరైంది.
అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు కొత్తగా రూపొందించిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు-2025లో నిబంధనలను కఠినతరం చేసింది.
తమ దేశంలో పర్యటించాలనుకునే భారతీయులకు రష్యా గుడ్న్యూస్ చెప్పింది. 2025 నుంచి భారతీయులకు ‘వీసా-ఫ్రీ-ఎంట్రీ’కి అవకాశం కల్పిస్తున్నట్టు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది.
భారత్ సహా 14 దేశాల విదేశీ విద్యార్థులకు కెనడా షాకిచ్చింది. విద్యార్థులకు వేగంగా స్టడీ వీసా ఇచ్చేందుకు 2018లో ప్రారంభించిన స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(ఎస్డీఎస్) విధానాన్ని కెనడా ప్రభుత్వం నిలిపివేసి�
ఉన్నత చదువు, ఉద్యోగం, ఉపాధి పేరుతో మన దేశం నుంచి ఏటా లక్షలాది మంది విదేశాలకు ఎగిరిపోతున్నారు. ఒకసారి విదేశాలకు వెళ్లిన వారు తిరిగి భారత్కు రావడం ఇంచుమించు జరగడం లేదు. ప్రపంచంలో అతి పెద్ద విదేశీ వీసా భాగస�
భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు రష్యా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగా వీసా నిబంధనలను సడలించడంపై ఈ ఏడాది జూన్లో భారత్తో చర్చలు జరిపింది.
Arun Yogiraj | అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్కు చేదు అనుభవం ఎదురైంది. కుటుంబంతో కలిసి అమెరికా సందర్శన కోసం దరఖాస్తు చేసిన వీసాను ఆ దేశం నిరాకరి
వారంతా చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడే చదువుకున్నారు. కుటుంబం, స్నేహితులు, వృత్తి అంతా అక్కడే. కానీ, ఉన్నఫళంగా అన్నింటినీ వదిలేసి, దేశాన్ని విడిచి వారి సొంత దేశాలకు వెళ్లాల్సిన ప�
Visa | స్టూడెంట్ వీసా చార్జీలను ఆస్ట్రేలియా, బ్రిటన్ పెంచాయి. ఇదివరకు ఆస్ట్రేలియా వీసా ఫీజు 710 ఆస్ట్రేలియన్ డాలర్లు కాగా, ఈ మొత్తాన్ని 1,600 డాలర్లకు పెంచింది. గత ఫిబ్రవరిలో వీసా ఛార్జీలను బ్రిటన్ 624 పౌండ్ల ను
భారత్ సహా విదేశాలకు చెందిన విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా గ్రాడ్యుయేట్ వీసా ప్రోగ్రామ్ నిబంధనల్లో ఆస్ట్రేలియా కీలక మార్పులు చేసింది. విదేశీ విద్యార్థుల పని గంటలపై పరిమితిని ఎత్తివేసింది.