Ajit Agarkar: టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నారు. అయితే కొత్త బ్యాటర్లు వారి పాత్రను పోషిస్తారని ఆశి
సుమారు దశాబ్దంన్నర కాలం పాటు భారత క్రికెట్కు వెన్నెముకలా నిలిచిన మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో టీమ�
ఐపీఎల్లో ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారైనా మ్యాచ్లు ఇంకా రసవత్తరంగా సాగుతూనే ఉన్నాయి. ఎలాగైనా టాప్-2లో నిలువాలన్న పట్టుదలతో ఉన్న జట్లు ఆ దిశగా పోరాడుతున్నాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్లో సన్రైజర�
టీమ్ఇండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా జట్టును నడిపించడం తమకు పెద్ద సవాలేనని భారత క్రికెట్ జట్టు హెడ్కోచ్ గంభీర్ అన్నాడు. వారం రోజుల వ్యవధిలో రోకో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటి�
ఐపీఎల్లో ఒకటి కంటే ఎక్కువ సార్లు ట్రోఫీ నెగ్గిన విజేతలే మళ్లీ మళ్లీ కప్ కొట్టడాన్ని చూసి అభిమానులకు బోర్ కొట్టిందా? 18వ సీజన్లో వాళ్లు కొత్త విజేతను చూడాలనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్త�
విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్లకు భారత్లో కొదువలేదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. వెన్నుతట్టి ప్రోత్సహించాలే కానీ కోహ్లీ వంటి క్రికెటర్లు వెలుగులోకి వస్తారని అన్నారు. మీడియాతో సర�