రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ క్రికెటర్ విరాట్కోహ్లీకి ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు తెలిసింది. ఈ కారణంగానే రాజస్థాన్ రాయల్స్తో ఎలిమినేటర్ మ్యాచ్కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్ రద్దయ
Virat Kohli | ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరో కీలక ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనున్నది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్తో పోటీపడబోతున్నది. గుజరాత్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు ఈ
IPL 2024 : టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం. ఒక్య మ్యాచ్లో 'హీరో ట్యాగ్' కొట్టేసేవాళ్లు.. 'జీరో' అనిపించుకునేవాళ్లు ఉంటారు. కానీ, సీఎస్కేపై ఆఖరి ఓవర్లో 7 రన్స్ ఇచ్చిన యశ్ దయాల్(Yash Dayal) ఆర్సీబీని
ఐపీఎల్లో మరో చిరస్మరణీయ మ్యాచ్ అభిమానులను కట్టిపడేసింది. ఆఖరి బంతి వరకు ఫ్యాన్స్ను మునివేళ్లపై నిలబెడుతూ సాగిన మ్యాచ్లో ఆర్సీబీ అదరగొట్టింది. 30వేల మంది ప్రేక్షకుల సమక్షంలో సాగిన పోరులో బెంగళూరు వ�