Team India | రాబోయే కాలంలో టీమిండియా క్లిష్ట మార్పులను ఎదుర్కోవాల్సి రానుందని అవుట్ గోయింగ్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పేర్కొన్నారు. భారత జట్టులో పలు మార్పులపై ఆయన స్పందించారు.
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్పై బెంగళూరులో కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు పబ్ నడుపడంపై బెంగళూరు పోలీసులు చర్యలకు దిగారు.
BCCI | టీ20 వరల్డ్కప్ విజేతగా నిలిచిన టీమ్ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. 13 ఏండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించడంతో ఆటగాళ్లతోపాటు సహాయక సిబ్బందికి రూ.125 కోట్ల �