శ్రీలంక, భారత జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ (29) తమకు ద�
మొహాలీ: శ్రీలంకతో మొహాలీలో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 45 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద అతను ఎబుల్దెనియా బౌలింగ్లో ఔటయ్యాడు. ఆఫ్ స్టంప్పై పడ్డ బంతి నేరుగా విక�
అనుకుంటే ఏదైనా సాధించవచ్చు వంద టెస్టులు ఆడుతాననుకోలేదు ప్రత్యేక ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ క్రికెట్లో అనితరసాధ్యమైన రికార్డులు నెలకొల్పిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అనుభవాలను పంచుకున్�
మొహాలీ : భారత్ తరఫున 100వ టెస్టులు ఆడిన ఆటగాడిగా మైలురాయిని సాధించేందుకు సిద్ధమైన మాజీ కెప్టెన్ విరాట్.. తాను ఈ ఘనత సాధిస్తానని ఎన్నడూ అనుకోలేదని.. ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన సందర్భమని చెప్పుకొచ్చాడు. జూన�
టీమిండియా చరిత్రలో 100 టెస్టులు పూర్తిచేసుకున్న ఆటగాళ్ల క్లబ్లో చేరడానికి మోడర్న్ క్రికెట్ గ్రేట్ విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ పరుగుల యంత్రం గురించి మా�
స్క్వాట్స్, ఏరోబిక్స్, ఏరియల్ యోగా..ఎలాంటి వర్కవుట్ అయినా అవలీలగా చేసి పడేయడం సామ్కు వెన్నతో పెట్టిన విద్య. అయితే సమంత ట్రైనర్ జునైద్ షేఖ్ (Junaid Shaikh) ఆమెకు ఎప్పుడూ ఒక్కటే చెబుతాడట.
టీమిండియా తరఫున 100 టెస్టులు ఆడిన క్రికెటర్గా చరిత్ర సృష్టించేందుకు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టు కోహ్లీకి 100వది. ఈ మ్యాచ్లో 50 శాతం మంది ప్రేక్షక
టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త! భారత్, శ్రీలంక మధ్య శుక్రవారం నుంచి మొహాలీ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ మ్యాచ్ విరాట్�
కోహ్లీ కెరీర్లో అరుదైన మైలురాయిలా నిలిచే 100వ టెస్టుపై పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) యూ టర్న్ తీసుకుంది. శ్రీలంకతో జరిగిన చివరి రెండు టీ20లకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించిన పీసీఏ.. మొహాలీ టెస్టుకు మాత్�
శ్రీలంకతో టీ20లను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. రెండు టెస్టుల సమరానికి సిద్ధమవుతోంది. మొహాలీ వేదికగా జరగనున్న తొలి టెస్టు భారత జట్టుకు ప్రత్యేకం. ఎందుకంటే ఇది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 100వ టెస్టు. అల�
ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల చూపంతా మొహాలీ వైపే. ధర్మశాలలో భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ముగిసిందో లేదో.. మోడర్న్ క్రికెట్ లెజెండ్లలో ఒకడైన కోహ్లీ 100వ టెస్టుకు మొహాలీ ముస్తాబైంది. లంకతో జరిగే తొలి టెస్టే
టీ20 ప్రపంచకప్లో దాయాది పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న పేసర్ మహమ్మద్ షమీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అతని �
తాజాగా ముగిసిన శ్రీలంక టీ20 సిరీస్లో భారత యువ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. మాజీ సారధి విరాట్ కోహ్లీ గైర్హాజరీలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన అతను.. లంకతో జరిగిన మూడు టీ20ల్లో అర్ధసెం