టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. ఐపీఎల్లో తన ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్సీకి గతేడాది వీడ్కోలు పలికాడు. 2013లో కెప్టెన్సీ చేపట్టిన తర్వాత 140 మ్యాచుల్లో ఆర్సీబీకి కెప్టెన్సీ చే�
టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ల రేసులో ఓపెనర్ కేఎల్ రాహుల్ ముందు వరుసలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో రాహుల్ తొలిసారి టీమిండియా పగ్గాలు అందుకున్నాడు. ఇటీవల క్లబ్హౌస్లో రెడ్బుల్ క్రికె�
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. అయితే గతేడాది ఓపెనర్గా అత్యంత పేలవ ఫామ్ ప్రదర్శించిన కోహ్లీ.. ఈసారి కూడా ఓపెనింగ్ చేస్తాడా? అనే ప్రశ్నకు మాజ�
టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపాడు. ‘‘ఈ పండుగ అందరి జీవితాలను సంతోషం, శాంతితో నింపాలని ఆశిస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశాడీ ఢిల్లీ క్రికెటర్. ఇటీవల శ్రీ�
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో దూసుకెళ్లాడు. బెంగళూరు టెస్టులో తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో అదర
శ్రీలంకతో టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ దిగ్గజం వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అక్కడితో ఆగకుండా మరొక అడుగు ముందుకేసి టెస్టుల్లో కోహ్లీ కన్నా విజయవంతమైన కెప్టె
బెంగళూరు: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలు వదిలేయడంతో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ ఫాఫ్ డుప్లెసిస్కు పగ్గాలు అప్పగించింది. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 15వ �
అదరగొట్టిన అయ్యర్ భారత్ తొలి ఇన్నింగ్స్ 252 లంక తొలి ఇన్నింగ్స్ 86/6 పొట్టి ఫార్మాట్ ఫామ్ను కొనసాగిస్తూ.. శ్రేయస్ అయ్యర్ దంచికొట్టడంతో లంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా పైచేయి సాధించింది.
ఐపీఎల్లో పవర్ ఫుల్ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నాయకత్వానికి విరాట్ కోహ్లీ గతేడాది వీడ్కోలు పలికాడు. దీంతో ఆర్సీబీ పగ్గాలు ఎవరికి అందుతాయనే టెన్షన్ అభిమానులకు నిద్ర పట్టనివ్వలేదు. ఇ
కెప్టెన్ అయిన తర్వాత బ్యాటింగ్లో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ.. బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టులో కూడా మరోసారి విఫలం అయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎంబుల్డెనియా బౌలింగ్లో డిసిల్వకు క్య
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ లేకుండానే ఆడుతున్నాడు. అందుకని అతను ఫామ్లో లేడని అనుకుంటే పొరపాటే. క్రీజులో ఉన్నంతసేపూ పూర్తి ఆధిపత్యంతో ఆడుతున్న అత
శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అత్యద్భుత ప్రదర్శన చేశాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అతను ఏకంగా 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో భారత మాజీ ద�
టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో అరుదైన మైలురాయి అందుకున్నాడు. 100 టెస్టులు ఆడిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అయితే ఈ మ్యాచ్లో 45 పరుగుల స్కోరు వద్ద ఎంబుల్డెయా వ�