ట్రక్కుకు కాళ్లు కట్టి.. రోడ్డు మీద ఈడ్చుకెళ్లి | భూమి మీదనే నరకం చూపిస్తున్నారు జనాలు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి మధ్య ప్రదేశ్లో చోటు చేసుకుంది
ఇండియన్ సినిమాలకి సంబంధించి కొన్ని క్లాసిక్స్ ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి క్లాసిక్స్లలో బాలీవుడ్ పాటలు ఎన్నో ఉన్నాయి.ఆ పాటలలో కొన్ని పాటలకి మాధురీ దీక్షిత్ అదిరిపోయే డ్యాన్స్ వేసి ప్రేక్ష�
మామూలుగా డ్రోన్స్తో షూట్ చేసిన వీడియోలు చూసుంటారు. కానీ.. ఒక పక్షి గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఫోన్తో వీడియో షూట్ చేస్తే ఎలా ఉంటది. అసలు.. ఎప్పుడైనా పక్షి వ్యూను మనం చూశామా? చూడలేదు కదా.. కానీ.. ఇప్పుడు చ�
హనోయి: ఒక కుటుంబం భోజనం చేస్తుండగా సీలింగ్ ఫ్యాన్ ఊడి పడింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. వియత్నాంలో జరిగిన ఈ ఘనటకు సంబంధించిన వీడియోను వై
ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి అంటారు కదా. అలాగే.. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా బిహేవ్ చేస్తారో ఎవ్వరికీ తెలియదు. చిన్న చిన్న విషయాలకు కూడా అలుగుతుంటారు. బాధపడుతుంటారు. మొహం మాడ్చుకుంటారు. ఎవ్వరితో మాట్ల�
పాట్నా: రక్షాబంధన్ నేపథ్యంలో పాములకు రాఖీ కట్టేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే పాము కాటు వేయడంతో అతడు మరణించాడు. బీహార్లోని సరన్లో ఈ విషాద సంఘటన జరిగింది. ఆదివారం రాఖీ పండగ సందర్భంగా పాములు పట్టే
లక్నో: ఒక ఆటో డ్రైవర్ను మహిళ చెప్పుతో కొట్టింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ ఘటన జరిగింది. అయితే ఆటో డ్రైవర్ను ఆ మహిళ ఎందుకు కొట్టిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ నెల 21న ఇద్దరు వ్యక్తులతో కలిసి ఒక మహిళ �
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గాజులు అమ్మే ( Bangle Seller ) ఓ ముస్లిం వ్యక్తిని కొందరు చితకబాదారు. ఈ ఘటన పట్టణంలోని బన్గంగా ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకున్నది. గాజులు అమ్మే వ్యక్తిపై దాడి చేస�