న్యూఢిల్లీ: జనమంతా చూస్తుండగా రోడ్డుపై కొందరిని మరి కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. కర్రలు, క్రికెట్ బ్యాట్లతో దాడి చేశారు. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు ఈ ఘటన జర�
చండీగఢ్: ఒక తల్లి తన కుమారుడ్ని బిల్డింగ్ పదవ అంతస్తు నుంచి ప్రమాదకరంగా కిందకు వేలాడదీసింది. ఒళ్లు జలదరింప జేసే ఈ ఘటన హర్యానాలో జరిగింది. ఫరీదాబాద్ సెక్టార్ 82లోని రెసిడెన్షియల్ సొసైటీలో నివాసం ఉంటు�
రోజూ ఎక్సర్సైజ్ చేస్తే దేన్నైనా తట్టుకునే శక్తి వస్తుందని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ సాహసమే చేశాడు. ఐస్ గడ్డలేసిన నీళ్లలో అరగంట సేపు ఉండి ఆశ్చర్యపరిచాడు.
వాషింగ్టన్: మంటలు అంటుకుని కాలిపోతున్న కారులో పెంపుడు కుక్క చిక్కుకున్నది. ఒక పోలీస్ అధికారి సాహసం చేసి దానిని కాపాడారు. నెటిజన్లకు హీరో అయ్యారు. అమెరికాలోని కొలరాడోలో ఈ ఘటన జరిగింది. జనవరి 22న డగ్లస్ కౌ�
లక్నో: సాధారణంగా యూనివర్సిటీలు ఉన్నత ప్రామాణాలతో కూడిన విద్యను అందించడంపై దృష్టిసారిస్తుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్లోని ఒక యూనివర్సిటీ దీనికి భిన్నంగా వ్యవహరించింది. ఆవు పేడతో పిడకలు ఎలా చేయాలి అన్నదా�
లక్నో: సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత చెంపపై మరో నేత కొట్టబోయారు. అయితే ఆ నేత పక్కనే కూర్చొన్న ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ దీనిని చాలా లైట్గా తీసుకున్నారు. ఆయన ముసిముసిగా నవ్వడంతో వేదికపై ఉన్న వారు కూడా అదే
న్యూఢిల్లీ: సాధారణంగా ఏనుగులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ముచ్చట గొలుపుతూ మనుషులతో మమేకమవుతుంటాయి. అయితే ఏనుగులకు ఆగ్రహం వస్తే భరించడం చాలా కష్టం. వాటిని నియంత్రించడం మనుషులకే కాదు యంత్రాలకూ సాధ్యం కాదు. అం�
శ్రీవల్లి పాటలోని హూక్ స్టెప్ను చాలామంది అనుకరించారు. అందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా ఓ బుడ్డోడు శ్రీవల్లి హూక్ స్టెప్ వేసి అదరగొట్టేశాడు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ చూడటంలో పూర్తిగా బిజీ అయిన ఒక వ్యక్తి మెట్రో రైల్ పట్టాలపై పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఈశాన్య ఢిల్లీలోని షాహదారా ప్రాంతానికి చెందిన 58 ఏండ్ల శైలేందర్ మెహతా శుక్�
టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ, అతని కుమార్తె జీవా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్లిద్దరూ సోషల్ మీడియాలో చాలా పాపులర్ స్టార్లే. జీవా పేరిట ఫేస్బుక్లో లెక్కలేనన్ని ఫ్యాన్ పేజ్లతోపా�