న్యూఢిల్లీ: విధుల్లో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్పై ఎద్దు దాడి చేసింది. కొమ్ములతో అతడ్ని పైకి ఎత్తిపడేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ జ్ఞాన్ సింగ్, గురువారం సాయంత్రం దయ�
జంతురాజ్యం అనేది మనకు ఎప్పుడూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చిన్న జంతువులను పెద్ద జంతువులు వేటాడుతుంటాయి. ప్రాణాలనుంచి తప్పించుకునేందుకు చిన్న జంతువులు పరుగులు పెడుతుంటాయి. ఇలాంటి వీడియోలు నెట్ట�
'ఎవరు చేసిన కర్మ వారనుభవించు' అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ వీడియో చూస్తే అది నిజమే అనిపిస్తుంది. తమ బండి ఫాస్ట్గా వెళ్లాలని బర్రెను గట్టిగాబాదారు. అది ఫాస్ట్గా పరుగెత్తి బండిలో ఉన్న వాళ్లంద�
బాహుబలి చూసినవారు ఆ సినిమాను జన్మలో మర్చిపోరు. అలాగే, అందులో హీరో ప్రభాస్ ఏనుగెక్కే సీన్ ఇష్టపడనివారుండరు. తొండంపైనుంచి ప్రభాస్ ఏనుగెక్కుతుంటే థియేటర్లన్నీ చప్పట్లతో మార్మోగాయి. అచ్చ�
అప్పుడప్పుడూ భలే వింత సంఘటనలు జరుగుతుంటాయి. అవి మనకు ఆశ్చర్యంతోపాటు నవ్వు తెప్పిస్తుంటాయి. చైనాలో జరిగిన ఈ ఘటన అలాంటిదే. ఓ వ్యక్తి ప్లేట్లో ఉన్న చేపను తిందామనుకునేలోపే అది నోరు తెరిచి�
పారాగ్లైడింగ్ అంటే సాహసంతో కూడుకున్నది. వాతావరణం అనుకూలిస్తే ఓకే. కానీ ఎదురుగాలులు వీచినప్పుడు పారాగ్లైడర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి చేదు అనుభవమే ఓ పారాగ్లైడర్కు ఎదురైంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ క్రూయిజ్ షిప్ చైనాలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దీన్ని ఒక్కసారి చార్జి చేస్తే వంద కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ షిప్ను త్రీ గోర్జెస్ కార్పొరేషన్, హుబే త్రీ గో�
బీజింగ్: చైనాను మరోసారి కరోనా వణికిస్తున్నది. ఆ దేశ ఆర్థిక రాజధాని షాంఘైలో ఇటీవల రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. సుమారు 2.6 కోట్ల జనాభా ఉన్న షాంఘైలో అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్ర
రాజకీయ నాయకులకు జనం కనిపించగానే చేతులూపడం అలవాటు. అయితే, అక్కడ జనం లేకున్నా అభివాదం చేస్తూ సెర్బియన్ ప్రెసిడెంట్ నవ్వులపాలయ్యాడు. ప్రెసిడెంట్ను చూసి పక్కనే ఉన్న ప్రధాని చేయి ఊపాలా? వ�
న్యూఢిల్లీ: ఒక వృద్ధుడి మీదుగా కారు దూసుకెళ్లింది. ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో బుధవారం ఈ సంఘటన జరిగింది. ఒక వృద్ధుడు తన ఇంటి ముందు కుర్చీ వేసుకుని కుర్చొనేందుకు సిద్ధమయ్యాడు. ఇంత�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డును దాటుతున్న ఒక వ్యక్తిపైకి ఎస్యూవీ వాహనం దూసుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సెంట్రల్ ఢిల్లీలోని జనపథ్లో బుధవా�
న్యూఢిల్లీ: టేకాఫ్కు ముందు ఎయిర్పోర్ట్లో విద్యుత్ లైట్ల స్తంభాన్ని విమానం ఢీకొట్టింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సోమవారం ఈ ఘటన జరిగింది. ఎయిర్పోర్ట్లోని రన్వేపై ఉన్న స్పైస్జెట్ విమానం టేకాఫ్ కో�
మీరు చైనాకు చెందిన వీ జియాంగ్వో గురించి తెలుసుకోవాల్సిందే. బీజింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అతడు 14 ఏళ్లుగా జీవిస్తున్నాడు. భార్యమీద కోపంతో ఇల్లు వదిలి ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. 2008లో అతడు త
అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు ఆ దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులున్నారు. వారంతా వివిధ రూపాల్లో ట్రంప్పై తమ అభిమానం చూపిస్తూ ఉంటారు. కాగా, ఓ అభిమాని తన తలపై మోడీ రూపం వచ్చేలా కటింగ్ �