న్యూఢిల్లీ: ఒక కోతి అందరినీ ఆశ్చర్యపరిచింది. అచ్చం మనిషిలాగా రెండు కాళ్లపై కొంత దూరం నడిచింది. అనంతరం ఒక సరస్సు రైలింగ్పైన కాళ్లతోనే జంప్ చేసి మరింత సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. నేచర్లైఫ్ ఓకే అన�
వాషింగ్టన్: ఒక ప్రదర్శన సందర్శంగా ట్రైనర్పై డాల్ఫిన్ దాడి చేసింది. దీంతో ఆ ట్రైనర్తోపాటు ప్రదర్శన చూస్తున్న వారంతా షాకయ్యారు. అమెరికాలోని మయామి సీక్వేరియంలో శనివారం ఈ ఘటన జరిగింది. డాల్ఫిన్ షోను చా
పాకిస్తాన్లో ఇటీవల రాజకీయ గందరగోళం ఏర్పడింది. అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ఖాన్ సర్కారు ఓటమిపాలైంది. కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ పేరును ప్రతిపక్షాలు ప్రతిపాదించాయి. దీంతో పాకిస్తాన్ నూత
చాలామంది వాహనాలతో రోడ్డెక్కగానే ట్రాఫిక్ రూల్స్ మరిచిపోతారు. ఇష్టమొచ్చినట్లు డ్రైవ్ చేస్తుంటారు. ట్రాఫిక్ పోలీసులు ప్రతిరోజూ నిఘాపెట్టి వారిని గుర్తించి, ఫైన్ వేసినా మారరు. రోడ్లపై రాష్గా డ�
కోతులు పరిణతి చెందిన జంతువులు. ఇవి చేష్టలలో మానవులను పోలి ఉంటాయి. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం, మానవులు కోతులనుంచి రూపాంతరము చెందారని అంటారు. అయితే, ఓ కోతి అచ్చు మనిషిలాగా రెండు కాళ్లపై నడుస్త�
పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన భుబన్ బద్యాకర్ పాడిన కచ్చాబాదాం పాట ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నది. ఈ పాటపై చిన్నా, పెద్ద తేడాలేకుండా స్టెప్పులేస్తున్నారు. ఇన్స్టా రీల్స్ చేస్తున్నా
సోషల్మీడియాలో జంతువుల వీడియోలకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఆసక్తికరమైన వీడియో ఏది వచ్చినా చూసి ఆనందించడంతోపాటు షేర్ చేస్తుంటారు. తాజాగా, ఓ పిల్ల కోతి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మొదట�
కరోనా ముగిసింది. పెళ్లిల్లు జోరుగా జరుగుతున్నాయి. మూడేళ్లుగా పెళ్లి వాయిదా వేసుకున్నవారు ఇప్పుడు ఘనంగా వివాహ వేడుక జరుపుకుంటున్నారు. వధూవరులు వివిధ పాటలపై స్టెప్పులేసే వీడియోలు నెట్టింట వైర�
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్మహీంద్రా సోమవారం 'ఏజ్ బకెట్ చాలెంజ్'తో సోషల్ మీడియా ముందుకు వచ్చారు. ప్రతిరోజూ ఏదో ఒక మోటివేషనల్, ఆసక్తికర వీడియోలను ఆనంద్మహీంద్రా షేర్ చేస్�
లద్ధాఖ్లోని ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతంలో అరుదైన పక్షులుంటాయి. ఇక్కడ 350 రకాల జాతులకు చెందిన పక్షులున్నట్లు అంచనా. ఇందులో కొన్ని అంతరించిపోయే దశలోనూ ఉన్నాయి. అయితే, ఇక్కడ టూరిస్టుల వికృత �
ఇండియా.. స్ట్రీట్ ఫుడ్కు పెట్టింది పేరు. ఏ రాష్ట్రం వెళ్లినా రోడ్సైడ్ బండ్లపై మనకిష్టమైన ఆహారం, పానీయాలు దొరుకుతాయి. అయితే, కొందరు వాటిని అమ్మడంలో ఓ ప్రత్యేకత చూపుతుంటారు. అలాంటి వీడియోలు ఈ మధ్య
న్యూఢిల్లీ: హై స్పీడ్ ఛేజింగ్ నేపథ్యంలో స్మగ్లర్లు లారీ నుంచి ఆవులను రోడ్డుపైకి తోసేశారు. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని హర్యానాలోని గురుగ్రామ్లో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పశువుల స్మగ్ల�