న్యూఢిల్లీ: తండ్రిని కొట్టిన వ్యక్తిపై ఒక బాలుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. అతడి ముఖంపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. జహంగీర్పురి ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల జావేద్, శుక�
ఈ సారి దక్షిణాది రాష్ట్రాల్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. నదులు ఉప్పొంగుతున్నాయి. 36 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రాన్ని అత్యంత దారుణ
కొలంబో: శ్రీలంకలో ఒకవైపు అధ్యక్షుడు రాజపక్సకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నా.. మరోవైపు ఆ దేశ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో క్రికెట్ సిరీస్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. టీ20 సిరీస�
వాషింగ్టన్: ఒక బాలికపై సముద్ర సింహం దాడి చేయబోయింది. అయితే ఆ చిన్నారి తృటిలో దాని బారి నుంచి తప్పించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ బాలిక తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మం
కోతుల నుంచి మనుషులు పుట్టారంటారు. అది నిజమో కాదో పక్కనపెడితే.. కోతులు, మనుషులు చేసే పనుల్లో చాలా పోలికలు కనిపిస్తుంటాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో ఇదే విషయాన్ని ఎత్తిచూపుతోంది. ప్రస్తుత ప్ర
పాట్నా: వరద నీటి ప్రవాహంతో ఉప్పొంగిన గంగా నదిలో ఒక ఏనుగు మూడు కిలోమీటర్లు ఈదింది. నిండా మునిగిన ఆ ఏనుగుపై మావటివాడు కూడా ఉన్నాడు. బీహార్లోని వైశాలి జిల్లా రాఘవ్పూర్లో ఈ సంఘటన జరిగింది. వర్షా కాలం నేపథ్�
వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాలకు పాములలాంటి విషపురుగులు ఇళ్లలోకి వస్తాయి. ముఖ్యంగా పాములైతే చిన్న సందుదొరికినా అందులోకి దూరిపోతాయి. ఆదమరిచి ఉంటే మన ప్రాణాలనే హరిస్తాయి. పాముల ప
టీవీ జర్నలిస్టులు లైవ్లో ఉండగా, వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. చుట్టూ చేరిన జనం వారికి విసుగు తెప్పిస్తుంటారు. లైవ్ కవరేజీకి అడ్డుపడుతుంటారు. అలా అడ్డుపడ్డ ఓ యువకుడి చెంప చెల్లుమనిపించ�
హైవేపై మంచి బిజీగా కార్లు వెళ్తున్నాయి. అలాంటి సమయంలో ఆకాశంలో తిరుగుతున్న ఒక సింగిల్ ఇంజిన్ విమానం.. నెమ్మదిగా ఆ రోడ్డుపై ల్యాండయింది. అది చూసిన వాహనదారులు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్త�
జంతురాజ్యం భలే అందంగా ఉంటుంది. కొన్ని జంతువుల చేష్టలు భలే నవ్వు తెప్పిస్తుంటాయి. మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అందుకే జంతువుల హృదయపూర్వకమైన వీడియోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతుంటాయి. ప�
వాషింగ్టన్: సముద్ర బీచ్లో ఎంజాయ్ చేస్తున్న సందర్శకుల వెంటపడిన సముద్ర సింహాలు వారిని అక్కడి నుంచి తరిమాయి. అమెరికాలోని శాన్ డియాగోలో ఈ సంఘటన జరిగింది. లా జోల్లా ప్రాంతంలోని బీచ్ వారాంతంలో సందర్శకులతో
మనం ఆటోలో ఇరికిరికి ఓ పది మంది ప్రయాణించడం చూస్తుంటాం. కానీ, యూపీలోని ఓ ఆటో రిక్షాలో కూర్చున్న ప్యాసింజర్లను చూసి పోలీసులే షాకయ్యారు. 7 సీటర్లో ఏకంగా 27 మంది కూర్చొని ప్రయాణిస్తున్న ఆటోను ఆపి చూస�
ముంబై: రాంగ్ రూట్లో వస్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ను ఒక వ్యక్తి బానెట్పై సుమారు అర కిలోమీటరు దూరం లాక్కెళ్లాడు. దీంతో హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు �