సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తరచూ స్ఫూర్తిదాయక పోస్ట్లను షేర్ చేసే పారిశ్రామిక దిగ్గజం హర్ష్ గోయంకా (Harsh Goenka)లేటెస్ట్ పోస్ట్ పలువురిని ఆకట్టుకుంటోంది.
బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకునే టెన్షన్ లేకుండా బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో వంటి ఎన్నో యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఆర్డర్ చేయగానే ఎలాంటి వస్తువులైనా ఇంటి ముందుకు తీసుకువ
కొందరు తాతలు, తండ్రులు వారసత్వంగా ఇచ్చిన సంపదను, ఆస్తులను చూసి మురిసిపోతుంటారు. పూర్వీకుల పట్ల ప్రేమను, వారి ఆప్యాయతకు కృతజ్ఞత కనబరిచేవారు మాత్రం అరుదు.
ఎల్డీఎల్ లెవెల్స్ను మెరుగ్గా మేనేజ్ చేసేందుకు చాలా మంది ఇష్టంగా తీసుకునే పుదీనా కొత్తిమీర చట్నీ ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ పోషకాహార నిపుణులు అంజలి ముఖర్జీ ఇన్స్టాగ్రాం పోస్ట్లో వెల్లడ�
ఇష్టమైన ఫుడ్ కోసం ఎవరైనా మహా అయితే ప్రతి వారం అదే ఆహారాన్ని తీసుకుంటారు..అదే వంటకంలో పలు వెరైటీలను టేస్ట్ చేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి తన ఫేవరెట్ డిష్ రాజ్మా చావల్ను తన చేతిపై టాటూ వేయించుకున�
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్ర సోషల్ మీడియాలో నిత్యం చురుకుగా ఉంటూ మోటివేషనల్ వీడియోలను నెట్టింట షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన యువ నావికురాలు ప్రీతి కొంగర స్టోరీని ట్విట్టర్ వేదిక�
గర్ల్ఫ్రెండ్ కోసమో, నాలుగు కబుర్లు చెప్పే స్నేహితుడు దొరుకుతాడనో డేటింగ్ యాప్స్ సాయం తీసుకునే వారుంటారు. అయితే డేటింగ్ యాప్ను వాడుతూ ఓ వ్యక్తి ఏకంగా జాబ్ను పట్టేశాడు.
సమాజంలో మంచి పనులు చేయడానికి ఎలాంటి హోదా అవసరం లేదని మంచి మనసుంటే చాలని ఈ వ్యక్తి నిరూపించాడు. ఒడిషాలోని బెహ్రంపూర్కు చెందిన నాగేషు పాత్రో పగలు కూలీ పనులు చేస్తూ రాత్రి సమయంలో నిరుపేద ప�
సోషల్ మీడియాలో ఇన్స్పైరింగ్ పోస్ట్లు, స్ఫూర్తిదాయక వీడియోలతో నెటిజన్లలో ఆలోచన రేకెత్తించే కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర తాజాగా పాత రోజులను, ఆ జ్ఞాపకాలను గుర్తుకు తెస్తూ చేసిన పోస్ట్ అం�
మనలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతుంటారు. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదని వాపోయేవారు కొందరైతే, నిద్ర పట్టేందుకు నిద్ర మాత్రలూ వాడుతుంటారు.