కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 5.45 నుంచి 11 గంటల వరకు అమలు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస
TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30న ఉగాది పండుగ సందర్భంగా మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న అష్టదళ పాదపద్మారాధన సేవను తిరుమల తిరు�
ISRO Chairman | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సంస్థ చైర్మన్ వి నారాయణన్ శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అ
Tirumala | తిరుమలలో మరోసారి దర్శన టికెట్ల దందా బయటపడింది. పుదుచ్చేరి సీఎం సిఫారసు లెటర్తో బ్లాక్లో టికెట్లు అమ్మడంతో పాటు భక్తులను మోసం చేస్తున్న ఓ దళారి బాగోతం వెలుగులోకి వచ్చింది.
Tirumala | తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించిన టికెట్లను వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ విక్రయించడం ఏపీలో సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన జకియా.. తాను టీడీపీలోకి చేరుతున్నానని తెలిసి వైసీపీ నే�
Tirumala | తిరుమలలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఒక వార్త ఇప్పుడు వైరల్గా మారింది. ఎమ్మెల్యేల సిఫారసు లేఖలపై ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాల పరిమితిని పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్ల�
Tirumala | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకట�
Tirumala | ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మార్చిలో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది. అయితే, రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల జారీకి అనుమతించాలని రాష�
Good News | వేసవి సెలవుల కారణంగా తిరుమల (Tirumala) కు భారీ సంఖ్యలో వచ్చే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ (TTD) పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.
Vemulawada | తిరుమ ల తరహాలో వేములవాడ రాజన్న స న్నిధిలోనూ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు.
Tirumala | సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ఈ నెల 12న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించి�
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలతోపాటు సుప్రభాత సేవలను రద్దు చేసినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో సాధారణ భక్తులకు ప్రాధాన్య�
తిరుమల : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సర్వదర్శనాల టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రాల వద్ద భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. ఈ క్రమంలో తోపులాట జరిగి, ముగ్గురు తీవ�