దేశంలో మరో రాష్ట్రం అగ్నిగుండమైంది. జాతుల మధ్య ఘర్షణతో మణిపూర్, రైతుల ఉద్యమంతో పంజాబ్, హర్యానా అట్టుడుకగా, తాజాగా రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్తో లద్దాఖ్ భగ్గుమంది.
Holi Party Turns Violent | హాలీ సందర్భంగా నిర్వహించిన పార్టీ హింసాత్మకంగా మారింది. ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మద్యం మత్తులో కొందరు వ్యక్తులు ఘర్షణపడ్డారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. హింసాత్మక దాడిలో ముగ్గురు మ�
Dalit Groom | దళిత వర్గానికి చెందిన వరుడు గుర్రం బండిపై ఊరేగింపుగా పెళ్లికి వెళ్లాడు. అగ్రకులం వ్యక్తులు దీనిపట్ల ఆగ్రహించారు. గుర్రం బండి నిర్వాహకులపై దాడి చేశారు. గన్స్ ఎక్కుపెట్టి వారిని బెదిరించారు.
PM Modi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన ప్రసంగంలో హిందువులపై వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై అటాక్ చేసిన ఆయన.. భయం, ద్వేషం, అబద్దాలు వ్యాప్తి చేయడం హిందూ మతం కాదు అని అన్నారు. ఆ సమ
సత్నామీ తెగవారు అత్యంత పవిత్రంగా పరిగణించే జైత్ఖామ్బ్ (స్థూపం)ను గుర్తు తెలియని వ్యక్తులు అపవిత్రం చేయడంతో నిరసనలు పెల్లుబికాయి. ఛత్తీస్గఢ్ గిరౌడ్పురి ధామ్లోని అమర్ గుహలో ఉన్న ఈ పవిత్ర చిహ్నాన్
Khalistani Referendum Turns Violent | అమెరికాలో జరిగిన ఖలిస్థానీ ప్రజాభిప్రాయ సేకరణ హింసాత్మకంగా మారింది. ప్రత్యర్థి గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఖలిస్థానీ వర్గాలకు చెందినవారు కొట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీ�
Meerut councillors thrash each other | మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో హింస చెలరేగింది. కౌన్సిలర్లు ఎడాపెడా కొట్టుకున్నారు. (Meerut councillors thrash each other) ఒకరినొకరు ఈడ్చుకుని రోడ్డు వద్దకు వెళ్లారు. అక్కడ కూడా తన్నుకున్నారు. కౌన్సిలర్లను శాం�
మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో శుక్రవారం జరిగిన మరాఠా రిజర్వేషన్ల ఆందోళన హింసాత్మకంగా మారింది. ఘర్షణల్లో 20 మంది ఆందోళనకారులతో పాటు 12 మంది పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి.
వివాదాస్పద మత గురువు, ‘వారిస్ పంజాబ్ దే’ ఖలీస్థానీ నేత అమృత్పాల్ సింగ్ అనుచరుడు లవ్ప్రీత్ తుఫాన్ను ఓ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రెచ్చిపోయిన వందలాది మంది అమృత్పాల్ అనుచరులు పోలీసుల�
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జెయిర్ బోల్సొనారో మద్దతుదారులు ఆ దేశంలో పలుచోట్ల విధ్వంసం సృష్టించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ నేత బోల్సొనారో ఓటమిని జీర్ణించుకోలేని వేలాదిమంది ఒక్కసారిగా దేశంలోని అతి మ�
ట్రాన్స్జెండర్ల గ్రూపుల మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి చేరుకుంది. దీంతో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తమపై రౌడీలను ఉసిగొల్పడంతోపాటు తప్ప�
మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ ఒకరి మృతికి దారి తీసింది. ఈ ఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నర్సింగ్ యాదయ్య కథనం ప్రకారం.. నరేందర్, మణికంఠ, నవీన్, సాయికుమార్, జయపాల్, శ్రీశైలం కర్మన్ఘ�
జాతీయ పార్టీ అది.. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. దేశంలో, రాష్ర్టాల్లో శాంతి భద్రతలు కాపాడాల్సింది పోయి విధ్వంసానికి పాల్పడింది.. బీజేపీ. బీజేపీ నేతలు బెంగాల్ రాజధాని కోల్కతాలో మంగళవారం ప్రవర్తి