వేడి పెనంతో వాతలు పెట్టేది.. తీవ్రంగా చితకబాదేది.. ముఖంపై పిడిగుద్దులు గుద్దేది. ఇంటికి వెళ్తానంటే గదిలో బంధించేది.. తినడానికి అన్నం పెట్టేది కాదు.. తాగడానికి నీళ్లు ఇచ్చేది కాదు. ఆ రాక్షసి పెట్టే బాధలు తట్�
హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేయడంపై టీఆర్ఎస్ కన్నెర్ర జేసింది. కరీంనగర్లోని తెలంగాణచౌక్లో ఆ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసి, ‘ఖబడ్దార్ బీజేపీ’ అంటూ హెచ్చరించింది. దాడుల
సికింద్రాబాద్లో చోటుచేసుకొన్న అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో 98 రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తెలిపారు. ఇందులో 70 ఎంఎంటీఎస్ రైళ్లు ఉండగా, 28 రెగ్యులర్ రైళ్లు ఉన్నట్టు వెల్లడిం�
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని రెంజర్ల గ్రామంలో ఆదివారం రాత్రి ఇంటి సందులో గల కిటికీ విషయంలో తలెత్తిన వివాదంలో ఓ కుటుంబం వారు కత్తితో దాడికి పాల్పడగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించ�
హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన శోభాయాత్ర హింసాత్మకంగా మారింది. రెండువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఘర్షణల్లో సాధారణ పౌరులతోపాటు పోలీసుల�
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన స్థలంలో బూతులు తిట్టారు. సాటి సభ్యురాలు, నగర ప్రథమ పౌరురాలు అని కూడా చూడకుండా ‘దమ్ముంటే.. ధైర్యముంటే’ అంటూ పరుష పదాలు వాడారు. రెచ్చిపోయి టీఆర్ఎస్ కార్పొరేటర్ల గల్లాలు పట్ట�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వివిధ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం పలు ప్రాంతాల్లో నిరసన వ్యక
‘మోటర్లకు మీటర్లు వద్దన్నా బిగించారు. రీడింగ్ తీసి బిల్లులు చేతిలో పెడుతుంటే, ఎప్పుడు కట్టాల్సి వస్తుందోనని భయమేస్తున్నది. మీటర్లు బిగించినప్పుడు ఎందుకని ప్రశ్నిస్తే, బిల్లులు రావు అని చెప్పారు. ఇప్ప�