పెద్దేముల్, జూన్ 17: గతంలో వర్షాకాలం వచ్చిందంటే పొలాలకు వెళ్ళలేని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మీరు వేయించిన ఫార్మేషన్ రోడ్డుతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లి వస్తున్నామని పెద్దేముల్ మండలం మారేపల
దుక్కులు దున్నుతున్న రైతులు జిల్లాలో 6లక్షల ఎకరాల్లో సాగు అంచనా పత్తి, కంది, వరి పంటల వైపు మొగ్గు పప్పు ధాన్యాల సాగు పెంపు .. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా అధికారులు చర్యలు రెండో రోజు అన్నదాతల ఖాతాల్లోకి ర�
సీజనల్ వ్యాధులు రాకుండా చూడాలి పెద్దఎత్తున మొక్కలు నాటాలి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్న ఉమ్
వికారాబాద్ జిల్లాలో 2,39,926 మంది లబ్ధిదారులు రైతుల ఖాతాల్లో జమ కానున్న రూ.311.69 కోట్లు రంగారెడ్డి జిల్లాలో 3,24,795 మంది లబ్ధిదారులు అందనున్న రూ.373.68 కోట్ల పెట్టుబడి సాయం మంగళవారం ఎకరా, రెండు ఎకరాలున్న రైతుల ఖాతాల్లో
పూర్తైన ప్రగతి’ పనులు ప్రతి వీధిలో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం మౌలిక వసతుల కల్పనతో తీరిన సమస్యలు పచ్చదనం, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరా పూడూరు, జూన్ 15 : తిర్మలాపూర్�
పంట పెట్టుబడి కింద రైతు ఖాతాల్లో నేరుగా సాయం కేసీఆర్ చిత్రపటానికి అన్నదాతల క్షీరాభిషేకం ఎన్ని కష్టాలొచ్చినా ఆదుకుంటున్నారని హర్షాతిరేకాలు వికారాబాద్/కొడంగల్ : రైతు బాంధవుడు, సీఎం కేసీఆర్ చిత్రపటా�
పేదల సొంతింటికల సాకారానికి సహకరించండి నిర్ణీత సమయంలో డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేయండి కొత్త నిర్మాణాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి జూన్ 14, (నమస�
కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చిన రైతులకు అవకాశం జిరాక్స్ కాపీలతో వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలి పెద్దేముల్, జూన్ 14: రైతులకు పంట పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు ప�
తగ్గుతున్న కరోనాపాజిటివ్ కేసులులాక్డౌన్, ఇంటింటి జ్వర సర్వేలతో సత్ఫలితంపెరిగిన టెస్టులు.. పీహెచ్సీల్లో నమోదు కానీ కేసులునేటి నుంచి 16 ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు వ్యాక్సినేషన్జిల్లావ్యాప్తంగా మూడు �
నాటడానికి సిద్ధంగా 9.17 లక్షల మొక్కలుమండలంలోని 49 నర్సరీల్లో పెంపకంబొంరాస్పేట, జూన్ 13 : ఏడో విడుత హరితహారం కార్యక్రమానికి మండలంలో అధికారులు సన్నద్ధమవుతున్నారు. త్వరలో ప్రారంభమయ్యే హరితహారంలో ఉద్యమంలా మొ�
రేపటి నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయంవికారాబాద్ జిల్లాలో 2.39 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 3.15 లక్షల మంది రైతులుగతేడాదికి కంటే పెరిగిన రైతులు 8 వేలుమొదటి విడుతలో ఎకరం, రెండు ఎకరాలున్నవారికి..అనంతరం అందరి
పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు మరింత విస్తృతం ప్రతి నెలా రూ.10కోట్ల నిధులు ఈ నెలా 19 తర్వాత పల్లెలు, పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలకు వస్తానని సీఎం కేసీఆర్ ప్రకటన నేడు అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయ
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి గజ్వేల్ తరహాలో మహేశ్వ రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు దేశానికే ఆదర్శంగా సంక్షేమ పథకాలు మహేశ్వరం నియోజకవర్గంలో రూ. 4.50కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారం