రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో విరివిగా మొక్కలు నాటండిఇంటింటికీ వెళ్లి మొక్కలు అందించండి‘పల్లె, పట్టణ ప్రగతి’తో పల్లెల్లో ఊహించని మార్పుకలెక్టరేట్లలో వేర్వేరుగా మంత్రి సబితారెడ్డి వీడియో కాన్ఫ�
జిల్లా పంచాయతీ అధికారి రిజ్వానా పల్లె ప్రగతిపై సమీక్షా సమావేశం పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు పరిగి, జూన్ 29 : జూలై 1 నుంచి ప్రారంభమయ్యే పల్లె ప్రగతిలో పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి పెట్�
పల్లె ప్రగతి పనులతో మరింత మార్పు ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతివనాలు పూర్తయిన రైతు వేదికలు చివరి దశలో శ్మశానవాటిక నిర్మాణాలు వికారాబాద్, జూన్ 27 : పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం పల్లె ప్రగతిని ప్రతిష్టాత్మకం
వికారాబాద్ జూన్ 27: వికారాబాద్ జిల్లాలో ప్రభు త్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉమ్మడి రంగారెడ్డ�
షాబాద్,జూన్27 : భారీ వర్షాలు వచ్చినా ముంపు సమస్య తలెత్తకుండా సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీకి రూ. 800 కోట్లు కేటాయించారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. చెరువులు, ఖా�
పెద్దేముల్, జూన్ 25: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరి ష్కరించడానికే పల్లెనిద్ర కార్యక్రమమని మండల ఎంపీవో షేక్ సుష్మా అన్నారు. గురువారం రాత్రి మండల పరిధిలోని కందనెల్లి గ్రామంలో సర్పంచ్ టి.మో�
కులకచర్ల, జూన్ 25 : యజమానుల ఆస్తి వివరాలను నమోదు చేసుకోవడానికి తెలం గాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ను ప్రారంభించిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం చౌడాపూర్ మండల కేంద్రంలోని తాసీ�
వికారాబాద్, జూన్ 25, (నమస్తే తెలంగాణ): నాయీ బ్రాహ్మణులు, రజకులు ప్రభుత్వం కల్పిస్తున్న 250 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పుష్పలత తెల
కొనసాగుతున్న విచారణ ఇప్పటివరకు 1858 దరఖాస్తుల పరిశీలన 1275 ఆమోదం.. 583 తిరస్కరణ పదిరోజుల్లో పూర్తి చేసేందుకు కసరత్తు జిల్లాలో ప్రస్తుతం 5,24,485 తెల్లరేషన్ కార్డులు జిల్లాలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవ
ఘనంగా ఏరువాక పౌర్ణమి ప్రత్యేక అలంకరణతో ఎద్దుల ఊరేగింపు ఏరువాక సాగారో రన్నో.. చిన్నన్న.. నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న.. అంటూ జిల్లా రైతులు గురువారం ఏరువాక పౌర్ణమిని ఘనంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్�
కోటి ఎకరాల మాగాణిగా వ్యవసాయం అభివృద్ధి అన్నదాతల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట మిషన్ కాకతీయతో సాగునీటి కళ మిషన్ భగీరథతో స్వచ్ఛమైన తాగునీరు హరితహారంలో ముమ్మరంగా మొక్కల పెంపకం 12,761 గ్రామపంచాయతీల్�
రుణ లక్ష్యంరూ.5,08.07 కోట్లు 2020-21 వార్షిక ప్రణాళిక ఖరారు వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2756.63 కోట్లు పారిశ్రామిక వర్గాలకు రూ.836.30 ఇతర ప్రాధాన్యత రంగాలు రూ.1049.91 అప్రాధాన్యత రంగాలకు రూ.865.23 కోట్లు గతేడాది కంటే 31.13 శాతం అధిక కేటా�