జిల్లాలో 7424 దరఖాస్తులు 6677 మందికి లబ్ధి 651 దరఖాస్తులు తిరస్కరణ హర్షాతిరేకంలో లబ్ధిదారులు వికారాబాద్, జూలై 8, (నమస్తే తెలంగాణ): రేషన్ కార్డులు పొందేందుకు అర్హత ఉన్నవారి లెక్కతేలింది. గత నాలుగేండ్లుగా కొత్త క
వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు జీవన్గీ గ్రామంలో అభివృద్ధి పనుల పరిశీలన ఇంటింటికీ మొక్కలు పంపిణీ బషీరాబాద్, జూలై 8 : గ్రామాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంపై నిర్లక్ష్యం తగదని వి�
వికారాబాద్ జిల్లాలో 1,26,289 మెట్రిక్ టన్నులు గత యాసంగిలో 44,025 మెట్రిక్ టన్నులు 192 కొనుగోలు కేంద్రాల ద్వారా 23,496 మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.238.44 కోట్లు వికారాబాద్, జూలై 7, (నమస్తే త
బొంరాస్పేట, జూలై 7: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ పౌసుమిబసు మండలంలోని మెట్లకుంట గ్రామంలో పర్యటించారు. పల్లె ప్రకృతి వనం, రైతు వేదికను పరిశీలించి చాలా బాగున్నాయని ప్రశంసించి, �
పరిగి, జూలై 7: స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు ప్రతినెల రూ.309కోట్లు సర్కారు విడుదల చేస్తున్నదన్నారు. బుధవారం పరిగి మండల
కులకచర్ల, జూలై 7 : గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. బుధవారం కులకచర్ల మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమ
మంత్రి సబిత | పట్టణ ప్రగతిలో భాగంగా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని సొసైటీ కార్యాలయం, కో ఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
కడ్తాల్, జూలై 6 : పల్లె ప్రగతితో గ్రామాలు, తండాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మంగళవారం మండలంలోని గోవిందాయిపల్లి తండా, గడ్డమీదితండాలో ఎంపీడీవో పర్యటించారు. ఈ �
వికారాబాద్, జూలై 5 : రైతులు పండించాల్సిన పంటలు, వ్యవసాయ పద్ధతులను తెలుసుకొని లాభసాటి వ్యవసాయం చేసేందుకు గ్రామాల్లో రైతు వేదికలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. సోమవ
వికారాబాద్ జిల్లాలో 57 నుంచి 64 ఏండ్ల మధ్య ఉన్నవారికి పింఛన్ పంపిణీకి సన్నాహాలు ఇప్పటికే 96,569 మందికి పింఛన్లు జిల్లాకు ప్రతి నెలా రూ.20 కోట్లకు పైగా మంజూరు వికారాబాద్, జూలై 5, (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ సి�
పరిగి, జూలై 5 : పరిగి పట్టణాన్ని సుందరంగా మారుద్దామని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ ప్రగతిలో భాగంగా పరిగిలోని 3, 5, 7, 8 వార్డుల్లో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వా
వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ జోరుగా పల్లె, పట్టణ ప్రగతి హరితహారంలో మొక్కలు నాటుతున్న ప్రజలు స్వచ్ఛందంగా శ్రమదానాలు, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ వికారాబాద్, జూలై 4 : ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగత
పరిగి, జూలై 4 : అన్ని గ్రామాల అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తున్నట్లు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. ఆదివారం పరిగి మండలంలోని చిట్యాల్ గ్రామంలో పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, తొండపల్లిలో వై�