నిత్యం పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ రూ.1.50 కోట్లతో సీసీ రోడ్లు, పల్లెంతా అండర్ డ్రైనేజీ నిర్మాణం వైకుంఠధామం, డంపింగ్ యార్డు,రైతువేదిక, పల్లె ప్రకృతి వనం నిర్మాణం ‘మన ఊరు బాగు’ కోసం ద�
జోరుగా వానకాలం సాగు పనులు గత నెలతో పోలిస్తే మీటరు పెరిగిన భూగర్భ జల మట్టం కులకచర్ల మండలం పుట్టాపహాడ్లో 102.3 మి.మీ వర్షపాతం జిల్లావ్యాప్తంగా సగటున 9.4 మి.మీ వర్షం వికారాబాద్, జూలై 13, (నమస్తే తెలంగాణ) : వికారాబాద
వికారాబాద్, జూలై 13, (నమస్తే తెలంగాణ) : భరోసా కేంద్రం అద్భుత ఫలితాలు అందిస్తున్నదని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు అన్నారు. వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో భరోసా కేంద్రం 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిం�
సర్వసభ్య సమావేశం బహిష్కరించిన ఎంపీటీసీ సభ్యులు మొయినాబాద్, జూలై12: మండల ప్రాదేశిక సభ్యులపై అనర్హత వేటు పడటానికి కారణం ఎంపీడీవో అని, అధికారుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఎంపీటీసీ సభ్యులు సర్వసభ్య సమా వ
అన్నదాతలు హర్షం కస్తూర్పల్లిలో కూలిన ఇల్లు బురదమయంగా ఆశమ్మకుంటతండా రోడ్డు నిండిన మైసమ్మతండా వాగు నిలిచిన రాకపోకలు పరిగి, జూలై 12 : వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి, సోమవారం భారీ వర్షం కురిసి�
త్వరలో సిటీస్కాన్ సేవలు రూ.70 లక్షల జడ్పీ నిధులతో మౌలిక సదుపాయాలు జిల్లా దవాఖాన అభివృద్ధి సమావేశంలో వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి తాండూరు, జూలై 12: తెలంగాణ సర్కార్ ప్రజలకు కార్పొర
డయాగ్నస్టిక్లో హెచ్బీఏ1సీ, ఎల్డీహెచ్, డీడైమర్ సేవలు అందుబాటులో అత్యాధునిక పరికరాలు జిల్లాలో 1274 రోగుల నుంచి 2367 శాంపిళ్ల సేకరణ పేద, మధ్య తరగతి ప్రజలపై ఆర్థికభారం తప్పిందని వైద్యవర్గాలు వెల్లడి దవాఖాన �
ఎటు చూసినా పచ్చని చెట్లు, చల్లని వాతావరణం, జలజల పారే జలపాతాలు చూసేందుకు జనం వికారాబాద్ పట్టణానికి భారీగా తరలి వస్తున్నారు. ముఖ్యంగా సెలవుదినాలు, వారాంతంలో ప్రజల తాకిడి రెట్టింపవుతున్నది. శనివారం అధిక స�
షాబాద్, జూలై 9 : మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే ఆయా యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కలెక్టరే�
చేవెళ్ల టౌన్, జూలై 9 : రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదికను మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్�
తాండూరు, జూలై 9: టీఆర్ఎస్ పాలనలో తాండూరు నియోజకవర్గంలో 2 వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి వెల్లడించారు. శుక్రవారం తాండూరులో నిర్వహించిన మీడియా సమా వేశంలో ఎమ్మెల్