వికారాబాద్, జూన్ 25, (నమస్తే తెలంగాణ): నాయీ బ్రాహ్మణులు, రజకులు ప్రభుత్వం కల్పిస్తున్న 250 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పుష్పలత తెల
కొనసాగుతున్న విచారణ ఇప్పటివరకు 1858 దరఖాస్తుల పరిశీలన 1275 ఆమోదం.. 583 తిరస్కరణ పదిరోజుల్లో పూర్తి చేసేందుకు కసరత్తు జిల్లాలో ప్రస్తుతం 5,24,485 తెల్లరేషన్ కార్డులు జిల్లాలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవ
ఘనంగా ఏరువాక పౌర్ణమి ప్రత్యేక అలంకరణతో ఎద్దుల ఊరేగింపు ఏరువాక సాగారో రన్నో.. చిన్నన్న.. నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న.. అంటూ జిల్లా రైతులు గురువారం ఏరువాక పౌర్ణమిని ఘనంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్�
కోటి ఎకరాల మాగాణిగా వ్యవసాయం అభివృద్ధి అన్నదాతల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట మిషన్ కాకతీయతో సాగునీటి కళ మిషన్ భగీరథతో స్వచ్ఛమైన తాగునీరు హరితహారంలో ముమ్మరంగా మొక్కల పెంపకం 12,761 గ్రామపంచాయతీల్�
రుణ లక్ష్యంరూ.5,08.07 కోట్లు 2020-21 వార్షిక ప్రణాళిక ఖరారు వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2756.63 కోట్లు పారిశ్రామిక వర్గాలకు రూ.836.30 ఇతర ప్రాధాన్యత రంగాలు రూ.1049.91 అప్రాధాన్యత రంగాలకు రూ.865.23 కోట్లు గతేడాది కంటే 31.13 శాతం అధిక కేటా�
ఈమధ్యనే ముఖ్యమంత్రి సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను, పోలీసు భవనాలను ప్రారంభించారు. కలెక్టరేట్లలోనే జిల్లాకు చెందిన అన్ని శాఖల కార్యాలయాలనూ ఏర్పాటు చేసి ప్రజలకు మరిం�
18-44 ఏండ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు నేటి నుంచి ఉపాధ్యాయులకు.. వికారాబాద్ జిల్లాలో 7వేల మంది టీచర్లు వికారాబాద్, జూన్ 23, (నమస్తే తెలంగాణ): కరోనా నియంత్రణలో భాగంగ�
అందరి మన్ననలు అందుకుంటున్న ‘పల్లె ప్రకృతి వనం’ పార్క్ వీడియోను చూసి సీఎం ప్రశంసించారని మంత్రి సబితారెడ్డి వెల్లడి ఎకరానికి పైగా స్థలంలో నిర్మాణం 45 జాతి మొక్కల పెంపకం అభివృద్ధికి ప్రత్యేక సిబ్బంది నియ�
పెరుగుతున్న బాలికలు, తగ్గుతున్న బాలుర నిష్పత్తి వికారాబాద్ జిల్లాలో గణనీయ మార్పు జనగణన శాఖ లెక్కల్లో తేటతెల్లం వికారాబాద్, జూన్ 22, (నమస్తే తెలంగాణ) : ప్రతి ఇంట్లో ఆడపిల్ల పుట్టాలని.. ఆ ఇంటికి ఆడపిల్ల ఉంట�
రికార్డుస్థాయిలో వరిధాన్యం దిగుబడి జిల్లాలో 192 కొనుగోలు కేంద్రాలు 20309 మంది రైతుల నుంచి 1,07,261.840 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ఈ ఏడాది పంట విలువ రూ.202 కోట్ల పైచిలుకు 7,478 మంది రైతులకు రూ.75కోట్ల పైగా చెల్లింపు మిగిలి
వికారాబాద్, జూన్ 21, (నమస్తే తెలంగాణ) : ప్రత్యేకంగా పది శాతం గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేసి హరిత తెలంగాణగా మార్పుచేయటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్