ఈమధ్యనే ముఖ్యమంత్రి సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను, పోలీసు భవనాలను ప్రారంభించారు. కలెక్టరేట్లలోనే జిల్లాకు చెందిన అన్ని శాఖల కార్యాలయాలనూ ఏర్పాటు చేసి ప్రజలకు మరిం�
18-44 ఏండ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు నేటి నుంచి ఉపాధ్యాయులకు.. వికారాబాద్ జిల్లాలో 7వేల మంది టీచర్లు వికారాబాద్, జూన్ 23, (నమస్తే తెలంగాణ): కరోనా నియంత్రణలో భాగంగ�
అందరి మన్ననలు అందుకుంటున్న ‘పల్లె ప్రకృతి వనం’ పార్క్ వీడియోను చూసి సీఎం ప్రశంసించారని మంత్రి సబితారెడ్డి వెల్లడి ఎకరానికి పైగా స్థలంలో నిర్మాణం 45 జాతి మొక్కల పెంపకం అభివృద్ధికి ప్రత్యేక సిబ్బంది నియ�
పెరుగుతున్న బాలికలు, తగ్గుతున్న బాలుర నిష్పత్తి వికారాబాద్ జిల్లాలో గణనీయ మార్పు జనగణన శాఖ లెక్కల్లో తేటతెల్లం వికారాబాద్, జూన్ 22, (నమస్తే తెలంగాణ) : ప్రతి ఇంట్లో ఆడపిల్ల పుట్టాలని.. ఆ ఇంటికి ఆడపిల్ల ఉంట�
రికార్డుస్థాయిలో వరిధాన్యం దిగుబడి జిల్లాలో 192 కొనుగోలు కేంద్రాలు 20309 మంది రైతుల నుంచి 1,07,261.840 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ఈ ఏడాది పంట విలువ రూ.202 కోట్ల పైచిలుకు 7,478 మంది రైతులకు రూ.75కోట్ల పైగా చెల్లింపు మిగిలి
వికారాబాద్, జూన్ 21, (నమస్తే తెలంగాణ) : ప్రత్యేకంగా పది శాతం గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేసి హరిత తెలంగాణగా మార్పుచేయటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పలువురు లబ్ధిదారులకు చెక్కులు అందజేత కడ్తాల్, జూన్ 20: ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటున్నదని, అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్సీ కసిర
తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి రూ.2 కోట్ల70 లక్షల నిధులు మంజూరు రేగొండిలో సైడ్ డ్రెయిన్ పనులు ప్రారంభం రైతులకు పెసర విత్తనాల కిట్లు పంపిణీ పెద్దేముల్, జూన్ 20 : గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడా
కొవిడ్ కేసులు తగ్గడంతో కేబినెట్ నిర్ణయం మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశం యథాతధంగా నడువనున్న అన్ని కార్యకలాపాలు రోడ్డెక్కనున్న బస్సులు జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించేందు�
కొడంగల్, జూన్ 18: హరితహారం కార్యక్రమానికి మొక్కలు సిద్ధంగా ఉంచాలని జిల్లా అదనపు కలెక్టర్ చం ద్రయ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని నర్సరీను సందర్శించి మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. �
పరుగులు పెడుతున్న అభివృద్ధి ప్రగతి నిధులు, గ్రామాల్లో వసూలు చేసిన పన్నులతో పంచాయతీ ఖాతాలు కళకళ సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్న పంచాయతీలు వికారాబాద్ జిల్లాకు రూ.400 కోట్ల నిధులు జిల్లాలో ఆదర్శంగా మూడు �
వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్న రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్, వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు వికారాబాద్, జూన్ 18, (నమస్తే తెలంగాణ): కొత్త ఆహార భద్రత కార