రేపటి నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయంవికారాబాద్ జిల్లాలో 2.39 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 3.15 లక్షల మంది రైతులుగతేడాదికి కంటే పెరిగిన రైతులు 8 వేలుమొదటి విడుతలో ఎకరం, రెండు ఎకరాలున్నవారికి..అనంతరం అందరి
పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు మరింత విస్తృతం ప్రతి నెలా రూ.10కోట్ల నిధులు ఈ నెలా 19 తర్వాత పల్లెలు, పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలకు వస్తానని సీఎం కేసీఆర్ ప్రకటన నేడు అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయ
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి గజ్వేల్ తరహాలో మహేశ్వ రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు దేశానికే ఆదర్శంగా సంక్షేమ పథకాలు మహేశ్వరం నియోజకవర్గంలో రూ. 4.50కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారం
తెల్లబంగారం వైపు అన్నదాత చూపు.. వికారాబాద్ జిల్లాలో 5.97 లక్షల సాగు అంచనా గతేడాది 2, 11,192 ఎకరాలు, ఈసారి 2,73,963 ఎకరాల్లో సాగు పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ సాగు పనుల్లో అన్నదాతలు నిమగ్నం వికారాబాద్, జూన్ 11, (నమస�
తాగు, సాగునీరు అందించేందుకు కృషి త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నూతన మండలంగా చౌడాపూర్ ఏర్పాటు కార్యాలయ భవనాలను ప్రారంభించిన మంత్రి కులక�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్, జూన్ 10 : రెండేళ్లలో కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం సాయంత్రం మండల కేంద్�
కోట్పల్లి, జూన్ 10 : గ్రామాల్లో పింఛన్ల పంపిణీ విషయంలో కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని జిల్లా డీఆర్డీఏ అధికారి లక్ష్మీకుమారి సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్య
బంట్వారం, జూన్ 9 : గ్రామ పంచాయతీల్లో నిర్వహిస్తున్న నర్సరీల్లో ఉన్న వంద శాతం మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీవో సుధాకర్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం న�
రూ.3.50 కోట్లతో డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు 57 రకాల పరీక్షలు ఉచితం 24 గంటల్లోనే ఫలితాలు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం హై రిస్క్ ప్రసవాలకు ‘మెటర్నల్ ఐసీయూ’ వికారాబాద్లో డయాగ్నస్టిక్ సెంటర్ను ప్రారంభించి�
వికారాబాద్, జూన్ 8, (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా డయాగ్నస్టిక్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని సివిల
రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఒక్కో రైస్మిల్లుకు 10వేల ధాన్యం బస్తాలు పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పరిగి, జూన్ 8: నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్�
గుప్త నిధుల కలకలం |జిల్లాలోని పూడూర్ మండల కేంద్రంలోని దామగుండం అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం పూజలు చేస్తుండగా మేకల కాపరి గుర్తించి గ్రామస్తులకు తెలియజేశారు.
వికారాబాద్ జిల్లాలో 14,230 సంఘాలకు రూ.360 కోట్ల రుణాలు తాండూరు, ధారూర్, పూడూర్లో ఏరువాక కేంద్రాలు.. రంగారెడ్డి జిల్లాలో రూ.700కోట్లు రుణాలు అందించేందుకు ప్రణాళిక సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డ