పేదల సొంతింటికల సాకారానికి సహకరించండి నిర్ణీత సమయంలో డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేయండి కొత్త నిర్మాణాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి జూన్ 14, (నమస�
కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చిన రైతులకు అవకాశం జిరాక్స్ కాపీలతో వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలి పెద్దేముల్, జూన్ 14: రైతులకు పంట పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు ప�
తగ్గుతున్న కరోనాపాజిటివ్ కేసులులాక్డౌన్, ఇంటింటి జ్వర సర్వేలతో సత్ఫలితంపెరిగిన టెస్టులు.. పీహెచ్సీల్లో నమోదు కానీ కేసులునేటి నుంచి 16 ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు వ్యాక్సినేషన్జిల్లావ్యాప్తంగా మూడు �
నాటడానికి సిద్ధంగా 9.17 లక్షల మొక్కలుమండలంలోని 49 నర్సరీల్లో పెంపకంబొంరాస్పేట, జూన్ 13 : ఏడో విడుత హరితహారం కార్యక్రమానికి మండలంలో అధికారులు సన్నద్ధమవుతున్నారు. త్వరలో ప్రారంభమయ్యే హరితహారంలో ఉద్యమంలా మొ�
రేపటి నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయంవికారాబాద్ జిల్లాలో 2.39 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 3.15 లక్షల మంది రైతులుగతేడాదికి కంటే పెరిగిన రైతులు 8 వేలుమొదటి విడుతలో ఎకరం, రెండు ఎకరాలున్నవారికి..అనంతరం అందరి
పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు మరింత విస్తృతం ప్రతి నెలా రూ.10కోట్ల నిధులు ఈ నెలా 19 తర్వాత పల్లెలు, పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలకు వస్తానని సీఎం కేసీఆర్ ప్రకటన నేడు అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయ
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి గజ్వేల్ తరహాలో మహేశ్వ రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు దేశానికే ఆదర్శంగా సంక్షేమ పథకాలు మహేశ్వరం నియోజకవర్గంలో రూ. 4.50కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారం
తెల్లబంగారం వైపు అన్నదాత చూపు.. వికారాబాద్ జిల్లాలో 5.97 లక్షల సాగు అంచనా గతేడాది 2, 11,192 ఎకరాలు, ఈసారి 2,73,963 ఎకరాల్లో సాగు పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ సాగు పనుల్లో అన్నదాతలు నిమగ్నం వికారాబాద్, జూన్ 11, (నమస�
తాగు, సాగునీరు అందించేందుకు కృషి త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నూతన మండలంగా చౌడాపూర్ ఏర్పాటు కార్యాలయ భవనాలను ప్రారంభించిన మంత్రి కులక�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్, జూన్ 10 : రెండేళ్లలో కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం సాయంత్రం మండల కేంద్�
కోట్పల్లి, జూన్ 10 : గ్రామాల్లో పింఛన్ల పంపిణీ విషయంలో కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని జిల్లా డీఆర్డీఏ అధికారి లక్ష్మీకుమారి సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్య
బంట్వారం, జూన్ 9 : గ్రామ పంచాయతీల్లో నిర్వహిస్తున్న నర్సరీల్లో ఉన్న వంద శాతం మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీవో సుధాకర్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం న�
రూ.3.50 కోట్లతో డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు 57 రకాల పరీక్షలు ఉచితం 24 గంటల్లోనే ఫలితాలు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం హై రిస్క్ ప్రసవాలకు ‘మెటర్నల్ ఐసీయూ’ వికారాబాద్లో డయాగ్నస్టిక్ సెంటర్ను ప్రారంభించి�
వికారాబాద్, జూన్ 8, (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా డయాగ్నస్టిక్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని సివిల