పరిగి, జూన్ 1 : పేద యువతుల వివాహానికి సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగిలోని తాసిల్దార్ కార్యాలయంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన
కడ్తాల్, మే 30 : కరోనా బారిన పడిన పేదలందరికీ అండగా ఉంటానని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. మండలంలో బాధితుల్లో ఆత్మైస్థెర్యం నింపేందుకు జడ్పీటీసీ దశరథ్నాయక్ ‘మీ కోసం-మీ జడ్పీటీసీ’ భరోసాయాత్రను చేపట్టా�
ఒకప్పుడు సమస్యలతో సతమతం ‘పల్లె ప్రగతి’తో అభివృద్ధి పరుగులు నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో చెత్త సేకరణ స్వచ్ఛ గ్రామంగా మారిన చింతకుంట పల్లెకు కొత్తందాన్ని తెచ్చిన పల్లె ప్రకృతి వనం పచ్చని తోరణాల్లా రోడ్ల�
అడిషన్ ఎస్పీ రషీద్మోమిన్పేట, మే 29: రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలని అడిషనల్ ఎస్పీ రషీద్ అన్నారు. శనివారం మండలం కేంద్రంలో లాక్డౌన్ అమలుతీరును, పోలీసులు చేపడుతున్న త�
షాబాద్/పరిగి, మే 29 : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం సూపర్స్పైడర్స్కు వేస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉమ్మడి రంగారెడ్డి షాబాద్/పరిగి, మే 29 : జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. రంగారెడ్డి జిల్లా�
తాండూరు రూరల్, మే 28 : పది గంటల తర్వాత బయటికి వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని తాండూరు రూరల్ సీఐ జలెందర్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మండల పరిధిలోని గౌతాపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద �
పరిగి, మే 27 : నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం భవన నిర్మాణ పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పౌసుమిబసు ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత కలెక్టరేట్ భవనం నిర్మాణ పనులను కలెక్టర్ ప
రంగారెడ్డి, మే 27, (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని సూపర్ స్ప్రెడర్స్కు నేటి నుంచి వ్యాక్సిన్ వేసేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈనెల 30 వరకు మూడు రోజులపాటు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. జిల్లాలోని