రూ.3.50 కోట్లతో డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు 57 రకాల పరీక్షలు ఉచితం 24 గంటల్లోనే ఫలితాలు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం హై రిస్క్ ప్రసవాలకు ‘మెటర్నల్ ఐసీయూ’ వికారాబాద్లో డయాగ్నస్టిక్ సెంటర్ను ప్రారంభించి�
వికారాబాద్, జూన్ 8, (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా డయాగ్నస్టిక్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని సివిల
రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఒక్కో రైస్మిల్లుకు 10వేల ధాన్యం బస్తాలు పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పరిగి, జూన్ 8: నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్�
గుప్త నిధుల కలకలం |జిల్లాలోని పూడూర్ మండల కేంద్రంలోని దామగుండం అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం పూజలు చేస్తుండగా మేకల కాపరి గుర్తించి గ్రామస్తులకు తెలియజేశారు.
వికారాబాద్ జిల్లాలో 14,230 సంఘాలకు రూ.360 కోట్ల రుణాలు తాండూరు, ధారూర్, పూడూర్లో ఏరువాక కేంద్రాలు.. రంగారెడ్డి జిల్లాలో రూ.700కోట్లు రుణాలు అందించేందుకు ప్రణాళిక సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డ
ముమ్మరంగా వాహనాల తనిఖీలుపెద్దేముల్, జూన్ 6 : మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో లాక్డౌన్ అమలు కొనసాగుతున్నది. ప్రతి రోజూ ఉదయం మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వ్యా
లక్ష్యం కోటి చేప పిల్లలు89 లక్షల చిన్న చేప పిల్లలు, 25 లక్షల పెద్ద చేప పిల్లలుజిల్లాలోని 830 పెద్ద, చిన్న చెరువులు.. 10 ప్రాజెక్టుల్లో పెంచేందుకు నిర్ణయంఆగస్టు మూడో వారంలో కార్యక్రమానికి శ్రీకారంఈ నెల 14వ తేదీ వర
ఆమనగల్లు,జూన్ 4 : దవాఖాన అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేద్దామని డీప్యూటీ డీఎంహెచ్వో దీన్దాయల్ కోరారు. శుక్రవారం ఆమనగల్లు ప్రభుత్వ దవాఖాన ఆవరణలో దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశ
పరిగి, జూన్ 4 : ప్రతి గిరిజన తండాకు బీటీ రోడ్డు నిర్మాణానికి సర్కారు కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. జనాభా ప్రాతిపదికన తండాలకు బీటీ రోడ్డు సదుపాయం కోసం సర్కారు నిధులు మంజూ
తాండూరు రూరల్, జూన్ 3: సబ్డివిజన్ పరిధిలోని ఫర్టిలైజర్స్ దుకాణదారులు నకిలీ విత్తనాలు, మందులు విక్రయిస్తే వారి లైసెన్సులు రద్దు చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తాండూరు డీఎస్పీ లక్ష్మీనార�
కొన్ని చోట్ల పొలం పనులు షురూఈ నెల 1, 2, 3 తేదీల్లో 48 మి.మీ వర్షపాతం నమోదురుతుపవనాలు వచ్చిన తర్వాతే విత్తనాలు విత్తుకోవాలనిరైతులకు సూచిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలువికారాబాద్, జూన్ 3, (నమస్తే తెలంగాణ) : ఈనెల