తాండూరు రూరల్, మే 28 : పది గంటల తర్వాత బయటికి వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని తాండూరు రూరల్ సీఐ జలెందర్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మండల పరిధిలోని గౌతాపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద �
పరిగి, మే 27 : నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం భవన నిర్మాణ పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పౌసుమిబసు ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత కలెక్టరేట్ భవనం నిర్మాణ పనులను కలెక్టర్ ప
రంగారెడ్డి, మే 27, (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని సూపర్ స్ప్రెడర్స్కు నేటి నుంచి వ్యాక్సిన్ వేసేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈనెల 30 వరకు మూడు రోజులపాటు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. జిల్లాలోని
పరిగి, మే 25: మినరల్ ఫండ్తో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, డీఎంఎఫ్సీ చైర్పర్సన్ పి.సబితారెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ కమిటీ �
నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చెక్పోస్టుల వద్ద గట్టి పోలీసు నిఘా ముమ్మరంగా వాహనాల తనిఖీలు పరిగి, మే 25: కరోనా కట్టడికి ప్రభుత్వం అమలుచేస్తు న్న లాక్డౌన్ను పరిగిలో �
లారీలు, గన్నీ బ్యాగుల కొరతపై ప్రత్యామ్నాయ చర్యలు ధాన్యం నిలువకు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు కరోనా నిబంధనల మధ్య కొనుగోళ్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కొడంగల్, మే 25 : రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు �
కరోనా కట్టడికి వైద్యసిబ్బంది సేవలు భేష్…! ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధుల నిర్వహణ వికారాబాద్లో 18 పీహెచ్సీలు, 713 ఆశవర్కర్లు, 280 ఏఎన్ఎంల సేవలు, 2123 అంగన్వాడీ టీచర్లు రంగారెడ్డిజిల్లాలో కొవిడ్ విధులు న
షాబాద్, మే 24: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. సోమవారం షాబాద్ మండల పరిధిలోని సర్దార్నగర్ వ్యవ
వికారాబాద్, మే 24, (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలుంటాయని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంతో పాటుగా వివిధ ప్రాంతాల్లో ఎస్పీ నారాయణ లాక్ డౌన్ పరిస్థి�
ఉమ్మడి కొందుర్గు మండలంలో కొనసాగుతున్న ఇంటింటి జ్వర సర్వే ఇప్పటికే రెండు సార్లు పూర్తి l సర్వేలో పొల్గొంటున్న 64 టీంలు 14, 500 కుటుంబాలకు పూర్తి l 215 మందికి ఫీవర్ ఉన్నట్లు నిర్ధారణ కరోనాపై పూర్తి అవగాహన కల్పిస్�