బంట్వారం, మే16 : ఐసొలేషన్లో ఉన్న కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఆదేశించారు. ఆదివారం ఆయన వికారాబాద్ పట్టణంలోని శ్రీసాయి ఐసొలేషన్ కేంద్రాన్ని సందర్శి
కష్టకాలంలోనూ ధైర్యంగా విధులు నిర్వహిస్తున్న 108 సిబ్బంది కొవిడ్ బాధితులకు ఆక్సిజన్, ప్రథమ చికిత్స అందిస్తూ అండ దవాఖానలకు, క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్న వైనం వికారాబాద్, మే 16, (నమస్తే తెలంగాణ): కొవి�
10గంటల తరువాత మూసిఉన్న దుకాణాలు ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యం లాక్డౌన్కు సహకరిస్తున్న అన్ని గ్రామాల ప్రజలు ఇండ్లకే పరిమితమైన జనం పలు చోట్ల వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు తాండూరు, మే 16 : ప్రభుత్వం విధించ�
తాండూరు జిల్లా దవాఖానలో మెరుగైన వైద్యం గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక సేవలు క్షతగాత్రులు, గర్భిణులకు సంజీవనిలా రక్తనిధి కేంద్రం ఆస్పత్రి సేవలపై హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు తాండూరు, మే 14: సర్కార్ �
లాక్డౌన్ సడలింపు సమయంలోనే బయటకు.. ఆ తర్వాత రహదారులన్నీ నిర్మానుష్యం పోలీసుల విస్తృత తనిఖీలు వికారాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల నిబంధనలు ఉల్లఘించిన వారికి జరిమానాలు మరికొన్ని చోట్ల ఈ-చలాన్లు పరిగి సర్�
మూడో రోజూ లాక్డౌన్ ప్రశాంతం ఇండ్లకే పరిమితమైన జనం నిర్మానుష్యంగా మారిన రోడ్లు మూసివేసిన వ్యాపార సముదాయాలు తాండూరు, మే 14 : నియోజకవర్గంలో పకడ్బందీగా లాక్డౌన్ కొనసాగుతున్నది. శుక్రవారం మూడో రోజు కూడా ఉ�
పరిగి, మే 14 : బసవేశ్వరుడి ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్కుమార్ అన్నారు. బసవేశ్వరుడి జయంతి సందర్భంగా శుక్రవారం పరిగి మున్సిపల్ పరిధిలోని బసవేశ్వర స్వామి విగ�
కొడంగల్, మే 13: కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించిందని, ప్రజలు పూర్తిగా సహకరించాలని సీఐ అప్ప య్య పేర్కొన్నారు. లాక్డౌన్లో భాగంగా గురువారం పట్టణ అం బేద్కర్ కూడలిలో కట్టుదిట్టమైన ఏర్పాట
తాండూరు రూరల్, మే 13: కరోనాతో దవా ఖా నాలో చికిత్స పొందు తున్న రోగులకు హ్యాండ్ ఫౌండేషన్, విజయ సా యి దవాఖాన వైద్యు లు ఉచిత భోజనం అం దించి మానవత్వాన్ని చా టుతున్నారు. తాండూ రుకు చెందిన హ్యాండ్ ఫౌం డేషన్ ప్రత�
కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు నిర్మానుష్యంగా రహదారులు అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్ నిబంధనలు అతిక్రమించిన వాహనాలు సీజ్ నాలుగు దుకాణాలపై ఎఫ్ఐఆర్ నమోదు తాండూరు, /తాండూరు రూరల్ మే 13: లాక్డౌన్లో భా�
తాండూరు, మే 13: మతసామరస్యానికి ప్రతీ కైన ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను శుక్రవారం నిర్వ హించేందుకు జిల్లాలో ముస్లిం సోదరులు సిద్ధమయ్యారు. కరోనా వైరస్ ప్రభావంతో రం జాన్ ఉపవాస దీక్షలు తక్కువ మంది చేపట్టారు. ప్ర�
పెద్దేముల్, మే 13: కరోనా సోకిన బాధితులకు తాండూరు ఎమ్మెల్యే రోహి త్రెడ్డి అండగా ఉంటున్నారు. వారికి డాక్టర్ల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తున్నారు. సొంత ఖర్చులతో మండల కేంద్రంలో 20 నుంచ�
ఇండ్లకే పరిమితమైన జనం నిర్మానుష్యంగా మారిన రోడ్లు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచిన దుకాణాలు వికారాబాద్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్కు నాలుగు బస్సులతో ఒక ట్రిప్పు జిల్లాలోని అన్ని పట్టణాల నుంచి రెండు
కరోనా కట్టడికి కట్టుదిట్టంగా చర్యలు ఉదయం 10 తర్వాత దుకాణాలు మూసివేసిన వ్యాపారులు ఇంటికే పరిమితమైన జనం నిర్మానుష్యంగా రహదారులు పకడ్బందీగా పోలీసుల పహారా లాక్డౌన్కు అన్ని వర్గాల ప్రజల మద్దతు కొడంగల్, మ�
షాబాద్, మే 12 : గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, టీఎస్ఐఐసీ, ఏయిర్ పోర్టుల నుంచి వసూలు అయ్యే �