కొత్తూరు రూరల్, మే 11 : నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ను విధిస్తున్నట్లు సీఎం కేసీఆర్ మంగళవారం ప్రకటించటంతో ప్రజలు అప్రమత్తం అయ్యారు. దీంతో నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనేందుకు ప్రజలు ముందు జ
వికారాబాద్, మే 6, (నమస్తే తెలంగాణ): కొవిడ్ లక్షణాలను ఉన్నవారిని గుర్తించి ఆదిలోనే వ్యాప్తిని కట్టడి చేసేందుకు వికారాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం జిల్లావ్యాప్తంగా 661 బృంద�
పరిగి, మే 6 : కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా కొవిడ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో పరిగి మండల పరిధిలోని ప్రతి గ్రామంలో గురువారం సర్వే చేశారు. పరిగి
ఉరుములు, మెరుపులతో భారీ వర్షం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 5.8 మీమీ వర్షపాతం నమోదు నేలరాలిన మామిడి, నేలకొరిన విద్యుత్ స్తంభాలు, వృక్షాలు వికారాబాద్, మే 5, (నమస్తే తెలంగాణ): జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుప�
-రంజాన్ కానుకలను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు రూరల్, మే 5: కరోనా కాలంలో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా పేదలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంలో అందరికీ అందజేస్తున్నారని
‘ఏ’ గ్రేడ్ ధాన్యం క్వింటాల్ ధర రూ.1,888 సాధారణ రకం క్వింటాలుకు రూ.1,868 వికారాబాద్ జిల్లాలో 61 కేంద్రాల్లో 1721 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ రైతులకు తప్పిన ఇబ్బందులు వికారాబాద్, మే 5, (నమస్తే తెలంగాణ) : అన్నదాతలు �
కులకచర్ల, మే 2 : కరోనా బాధితులకు తమవంతు సాయాన్ని అందిస్తున్నామని కులకచర్ల మైత్రి యువజన సంఘం అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్యాటగడ్డ కాలనీలో కరోనా బారిన పడ్డ కుటుంబాలకు చెన్నయ్య సొ�
పరిగి, మే 2 : కరోనా మహమ్మారి విస్తరించకుండా కట్టడి చర్యల్లో భాగంగా ఆయా గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. పరిగి డివిజన్ పరిధిలో 5 గ్రామాల్లో ప్రస్తుతం స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. కొం�
త్వరలో మండలంలో 11 వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం 3వేల ఎకరాల్లో వరి సాగు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వ చర్యలు పెద్దేముల్, మే 2 : రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధరను కల్పించేందుకు ప్రభుత్వమే కొనుగోలు
జిల్లా వ్యాప్తంగా 350 బెడ్స్తో రెండు దవాఖానలు సిద్ధంఅగ్ని ప్రమాద నిరోధక పరికరాల ఏర్పాటుపై తనిఖీలువికారాబాద్, మే 1 , (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితులకు మరింత విస్తృతంగా సేవలు అ
సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరి జీవన విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండో దశలో వైరస్ విజృంభిస్తుండటంతో ఇప్పటికే చాలా మంది ఇంటికే పరిమితమయ్యాయి. ప్రైవేట్, ఐ�
సిటీబ్యూరో, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): నాలుగేండ్లలో 1500 స్వచ్ఛంద సంస్థలకు వారధిగా నిలిచారు. రూ.70 కోట్ల క్రౌడ్ ఫండ్ సమకూర్చి వేలాది మందికి భరోసాగా మారారు. మరీ ముఖ్యంగా కరోనా కాలంలో ఏకంగా రూ.55 కోట్లు సమకూర్చ�
రంగారెడ్డి, ఏప్రిల్ 29, (నమస్తే తెలంగాణ): జిల్లాలో యాసంగి సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఇప్పటికే 15 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభంకాగా,