మంత్రి సబితా ఇంద్రారెడ్డి | సీఎం కేసీఆర్ ఆదేశాలతో అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
పరిగి, మే 20 : కరోనా కట్టడికి ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్డౌన్ గురువారం పరిగిలో పకడ్బందీగా అమలు జరిగింది. ఆంక్షలు సడలింపు సమయం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు వివిధ వ్యాపార సంస్థలు తెరవగా, కూరగాయల విక్రయాలు కొనసా�
వికారాబాద్, మే 20, (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి ప్రభుత్వం జ్వర సర్వే చేపట్టింది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే మొదటి, రెండో విడుత సర్వే పూర్తి చేసిన అధికారులు మూడో విడుతను గురువారం ప్రారం�
వికారాబాద్, మే 20, (నమస్తే తెలంగాణ): కొవిడ్ కష్టకాలంలో రాష్ట్ర సర్కార్ గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను సమకూర్చింది. ఈ నెలలో వికారాబాద్ జిల్లాకు ఎస్ఎఫ్సీ నిధులు రూ.10కోట్లు విడుదల చేసింది. ఈ
కొవిడ్కు దూరంగా ఆరు తండాలు కఠిన నిబంధనలు పాటిస్తున్న తండావాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రాని జనం వేరే గ్రామవాసులకు నో ఎంట్రీ కరోనా వైరస్ కట్టడిలో ఆదర్శం వికారాబాద్, మే 19, (నమస్తే తెలంగాణ)/కొడంగల్: సెంకం
మోమిన్పేట, మే 19: కరోనా విజృంభన దృష్ట్యా ప్రభుత్వ దవాఖానల్లో అదనంగా బెడ్లు ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆన�
పరిగి, మే 17: మండలంలోని మిట్టకోడూరు గ్రామంలో సర్పంచ్ పటేల్ జయలక్ష్మి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయడం పట్ల రైతులకు హర్షం వ్యక్తం చేస్తున్న�
రోడ్లన్నీ నిర్మానుష్యం.. పకడ్బందీగా పోలీసుల పహారా స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసిన వ్యాపారులు కోట్పల్లి, మే 17: మండలంలోని అన్ని గ్రామాల్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ప్రజల అవసరాలకు ఉదయం 6 నుంచి
యాలాల, మే 17: ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఏర్పాటుచేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని ఆయన
ఆర్ఎంపీలతో సమీక్షలో జిల్లా ఉప వైద్యాధికారి దామోదర్ షాబాద్, మే 17: ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తే సహించేదిలేదని జిల్లా ఉప వైద్యాధికారి దామోదర్ హెచ్చరిం చారు. సోమవారం మండల కేంద్రంలోని పంచాయతీ �
బంట్వారం, మే16 : ఐసొలేషన్లో ఉన్న కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఆదేశించారు. ఆదివారం ఆయన వికారాబాద్ పట్టణంలోని శ్రీసాయి ఐసొలేషన్ కేంద్రాన్ని సందర్శి
కష్టకాలంలోనూ ధైర్యంగా విధులు నిర్వహిస్తున్న 108 సిబ్బంది కొవిడ్ బాధితులకు ఆక్సిజన్, ప్రథమ చికిత్స అందిస్తూ అండ దవాఖానలకు, క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్న వైనం వికారాబాద్, మే 16, (నమస్తే తెలంగాణ): కొవి�
10గంటల తరువాత మూసిఉన్న దుకాణాలు ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యం లాక్డౌన్కు సహకరిస్తున్న అన్ని గ్రామాల ప్రజలు ఇండ్లకే పరిమితమైన జనం పలు చోట్ల వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు తాండూరు, మే 16 : ప్రభుత్వం విధించ�
తాండూరు జిల్లా దవాఖానలో మెరుగైన వైద్యం గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక సేవలు క్షతగాత్రులు, గర్భిణులకు సంజీవనిలా రక్తనిధి కేంద్రం ఆస్పత్రి సేవలపై హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు తాండూరు, మే 14: సర్కార్ �
లాక్డౌన్ సడలింపు సమయంలోనే బయటకు.. ఆ తర్వాత రహదారులన్నీ నిర్మానుష్యం పోలీసుల విస్తృత తనిఖీలు వికారాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల నిబంధనలు ఉల్లఘించిన వారికి జరిమానాలు మరికొన్ని చోట్ల ఈ-చలాన్లు పరిగి సర్�