ధారూరు, ఏప్రిల్ 23 : ధారూరు మండల పరిధిలోని 45 సంవత్సరాలు పై బడిన వారు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ధారూరు, నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు రాజు, రమేశ్బాబు తెలిపారు. శుక్రవారం ధారూరు మ�
వికారాబాద్ : జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు కనిపిoచాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జిల్లాలో వేడెక్కి ఉండగా సాయంత్రానికి చల్లటి వ�
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో గిట్టుబాటు ధర ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిఇబ్రహీంపట్నం డీసీఎంఎస్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 22 : దళారి వ్యవస్థను పూర్తిగా రూపుమాపడం క�
పూడూరు, ఏప్రిల్ 22 : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికీ స్వచ్ఛభారత్పై అవగాహన కల్పించాలని రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురేశ్బాబు ప్రజాప్రతినిధులకు సూచించారు. గురువారం పూడూరు మండల కేంద్ర�
ఉపాధి కూలి పెంపు…రూ.237ల నుంచి రూ.245లకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వంపెంచిన కనీస వేతనం ఏప్రిల్ 1 నుంచి అమలురంగారెడ్డి జిల్లాలో 2,88,580 మంది కూలీలకు లబ్ధివికారాబాద్ జిల్లాలో నాలుగు లక్షలకు పైగా కూలీలుకొవిడ్తో మా�
మొయినాబాద్, ఏప్రిల్21: చిత్తు కాగితాలు ఏరుకునే మహిళ ఓ డబ్బాలోని వ్యర్థాలు పారబోస్తుండగా పేలి తీవ్రంగా గాయపడిన ఘటన మొయినాబాద్ మండలం అజీజ్నగర్లో జరిగింది. ఇన్స్పెక్టర్ రాజు కథనం ప్రకారం వికారాబాద్�
ఇబ్రహీంపట్నం రూరల్, ఏప్రిల్ 20 : కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు పాటించాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. మండల పరిధిలోని చర్లపటేల్గూడలో సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి కృషితో రస�
ఫలించిన ఎంపీ రంజిత్రెడ్డి నిరంతర కృషిజిల్లా అంశంపై పార్లమెంట్లో ప్రస్తావనరాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే హామీ నెరవేరిందిసీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు కృతజ్ఞతలుచేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్
కేశంపేట, ఏప్రిల్ 20 : ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకుని నూరేండ్లు ఆరోగ్యంగా జీవించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్నాయక్ ప్రత్యేక పూజ చేశారు. దేవునిగుడితండా పరిధిలోన�
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం | వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో చేర్చడంపై హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనందర్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు.
ప్రాథమిక కేంద్రాలకు తరలివస్తున్న ప్రజలు45 ఏండ్లు నిండిన వారంతా అర్హులేబ్లాక్ మండలాల్లో 2,670 మందికి వ్యాక్సిన్ఆమనగల్లు, ఏప్రిల్18 : కొవిడ్ విస్తరించకుండా వ్యాక్సినే అసలైన ఆయుధం అని వైద్యనిఫుణులు, వివిధ
పలు గ్రామ పంచాయతీల తీర్మానాలుకొందుర్గులో సాయంత్రం 4 గంటల వరకే దుకాణాలుఎంకిర్యాలలో వారం పాటు లాక్డౌన్ఇప్పటివరకు 6,11,263 మందికి టెస్టులుజిల్లాలో యాక్టివ్ కేసులు మొత్తం 4,636నేడు జిల్లాకు వ్యాక్సిన్లు వచ్చ�