ప్రాథమిక కేంద్రాలకు తరలివస్తున్న ప్రజలు45 ఏండ్లు నిండిన వారంతా అర్హులేబ్లాక్ మండలాల్లో 2,670 మందికి వ్యాక్సిన్ఆమనగల్లు, ఏప్రిల్18 : కొవిడ్ విస్తరించకుండా వ్యాక్సినే అసలైన ఆయుధం అని వైద్యనిఫుణులు, వివిధ
పలు గ్రామ పంచాయతీల తీర్మానాలుకొందుర్గులో సాయంత్రం 4 గంటల వరకే దుకాణాలుఎంకిర్యాలలో వారం పాటు లాక్డౌన్ఇప్పటివరకు 6,11,263 మందికి టెస్టులుజిల్లాలో యాక్టివ్ కేసులు మొత్తం 4,636నేడు జిల్లాకు వ్యాక్సిన్లు వచ్చ�
రైతు వేదికల్లో భూసార పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు సారం తెలుసుకొని సాగు చేయాలని సూచిస్తున్న అధికారులు పరీక్షల వల్ల లాభాలను వివరిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు వికారాబాద్లో 97 వేదికలు గత ఏ�
గతంతో పోల్చితే 37శాతం పెరిగిన వైనం కరోనా నేపథ్యంలో పనిలో కొత్త ఒరవడి అవకాశాలు మెరుగుపరుచుకుంటున్న మహిళా ఉద్యోగులు కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా.. ఇంతా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే జీవితం కొవిడ్కు మ�
వికారాబాద్, ఏప్రిల్ 16 : ధారూరు మండలం గడ్డమీదిగంగారంకు చెందిన ఎల్క నర్సింహులు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పేద కుటుంబానికి చెందిన నర్సింహు�
కిలో మీటర్కు 3.5 శాతం పెంపుతాజా పెంపుతో కి.మీకు ఆరు పైసల నుంచి 39 పైసల మేర భారంఅన్ని రకాల వాహనాలపై పడనున్న భారం సిటీబ్యూరో, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై వసూలు చేసే టోల్ చార్జీల�
రూ.7.63 కోట్ల నష్టపరిహారం మంజూరుఎమ్మెల్యే జైపాల్యాదవ్కాలువ నిర్మాణ పనుల పరిశీలనఆమనగల్లు, ఏప్రిల్15: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే జైపాల్�
రంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు హాస్పిటళ్లలో నో స్టాక్వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లోనూ అరకొరగా..కేంద్రాల ఎదుట భారీ క్యూలురంగారెడ్డి, ఏప్రిల్ 12, (నమస్తే తెలంగాణ) : కరోనా వైరస్ విజృంభిస్తుండడంత�
షాబాద్, ఏప్రిల్ 12 : వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 ను�
షాబాద్, ఏప్రిల్ 12 : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరం�
బొంరాస్పేట, ఏప్రిల్ 12 : బొంరాస్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 120 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ రవీందర్, ఇతర సిబ్బంది, ఏఎస్ఐ సత్యశీలారెడ్డి, ఐకేపీ �