షాబాద్, ఏప్రిల్ 12 : వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 ను�
షాబాద్, ఏప్రిల్ 12 : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరం�
బొంరాస్పేట, ఏప్రిల్ 12 : బొంరాస్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 120 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ రవీందర్, ఇతర సిబ్బంది, ఏఎస్ఐ సత్యశీలారెడ్డి, ఐకేపీ �
కలెక్టర్ పౌసుమిబసు వికారాబాద్, ఏప్రిల్ 10: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో 45 ఏండ్లు దాటిన వారందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఏరి
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిచేవెళ్ల మండలం ఎన్నేపల్లి, ఈర్లపల్లిలో అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 10 : అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబిత�
కొత్తూరు మున్సిపాలిటీపై టీఆర్ఎస్ గురి ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధే ప్రచారస్ర్తాలుగా నేతలు ముందుకు.. పార్టీలోకి ప్రారంభమైన వలసలు.. తిరుగులేని శక్తిగా గులాబీ పార్టీ ప్రతిపక్ష పార్టీల నేతల్లో మొదలైన �
విద్యార్థులకు విలువలతో కూడిన విద్యనందించడమే దీని ముఖ్య ఉద్దేశం 2157 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులకు శిక్షణ 4 బ్యాచ్లుగా విభజన వికారాబాద్ జిల్లాలో 732 ప్రాథమిక,113 ప్రాథమికోన్నత పాఠశాలలు వికారాబాద్, ఏప్రిల్ 8, (నమ
కొత్తూరు, ఏప్రిల్8 : టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. తిమ్మాపూర్ ఎంపీటీసీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతకింది రాజేందర్గౌడ్ మరో 50 మంది కాంగ్రెస్ నాయ�
నేటి నుంచి 45 ఏండ్లు పైబడిన వారికి టీకాజిల్లాలోని 27 ప్రభుత్వ దవాఖానల్లో వ్యాక్సినేషన్అన్ని పీహెచ్సీల్లో ఏర్పాట్లు పూర్తినిల్వ ఉంచేందుకు ఫ్రీజర్ల సౌకర్యంరోజుకు రెండు వేల మందికి వ్యాక్సిన్ వికారాబాద
తాండూరు, మార్చి 31: తాండూరు మున్సిపల్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బుధవారం రూ.64 కోట్ల 70 లక్షల 35 వేల అంచనా బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న అధ్యక్షతన తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్�
వారం రోజుల్లో ముదిరిన ఎండలుజిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40కనిష్ఠ ఉష్ణోగ్రత 20.4జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు తాండూరు, మార్చి 31: భానుడు ఉగ్రరూపం ప్రదర్శించడంతో జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. గత�
మృతదేహాన్ని తీసేందుకు ముందుకురాని గ్రామస్తులుసాహసం చేసి బావిలోకి దిగిన ఎస్సై ఏడుకొండలుగ్రామస్తుల ప్రశంసలు తాండూరు రూరల్, మార్చి 31 : ఓ వ్యక్తి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన విదితమే. బావిలో నుంచ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లుసిద్దిపేట జిల్లా గజ్వేల్ తరహాలో నిర్మించాలని సంకల్పంఒక్కో మార్కెట్ నిర్మాణానికి సుమారు రూ.4 కోట్లుస్థలాలను గుర్తించిన అధికారులుత్వరలో