పరిగి, మే 2 : కరోనా మహమ్మారి విస్తరించకుండా కట్టడి చర్యల్లో భాగంగా ఆయా గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. పరిగి డివిజన్ పరిధిలో 5 గ్రామాల్లో ప్రస్తుతం స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. కొం�
త్వరలో మండలంలో 11 వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం 3వేల ఎకరాల్లో వరి సాగు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వ చర్యలు పెద్దేముల్, మే 2 : రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధరను కల్పించేందుకు ప్రభుత్వమే కొనుగోలు
జిల్లా వ్యాప్తంగా 350 బెడ్స్తో రెండు దవాఖానలు సిద్ధంఅగ్ని ప్రమాద నిరోధక పరికరాల ఏర్పాటుపై తనిఖీలువికారాబాద్, మే 1 , (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితులకు మరింత విస్తృతంగా సేవలు అ
సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరి జీవన విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండో దశలో వైరస్ విజృంభిస్తుండటంతో ఇప్పటికే చాలా మంది ఇంటికే పరిమితమయ్యాయి. ప్రైవేట్, ఐ�
సిటీబ్యూరో, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): నాలుగేండ్లలో 1500 స్వచ్ఛంద సంస్థలకు వారధిగా నిలిచారు. రూ.70 కోట్ల క్రౌడ్ ఫండ్ సమకూర్చి వేలాది మందికి భరోసాగా మారారు. మరీ ముఖ్యంగా కరోనా కాలంలో ఏకంగా రూ.55 కోట్లు సమకూర్చ�
రంగారెడ్డి, ఏప్రిల్ 29, (నమస్తే తెలంగాణ): జిల్లాలో యాసంగి సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఇప్పటికే 15 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభంకాగా,
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 29 : నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వచ్ఛంద లాక్డౌన్ వైపు ప్రజలు, వ్యాపారులు అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంలో రోజువారీగా కేసులు వందకు పైగా దాటిపోతుండటంతో ప
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 29 : కొవిడ్ నేపథ్యంలో అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్లో స్�
మెడికల్ క్యాంపులు ఏర్పాటుప్రతి ఓటరుకూ టెంపరేచర్ టెస్ట్లక్షణాలుంటే ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లుపరిశుభ్రతపై మున్సిపల్ సిబ్బంది చర్యలుసోడియం హైపోక్లోరైట్తో కేంద్రాలు శుభ్రంకొత్తూరు, ఏప్రిల�
జిల్లాలో రోజుకు 5 వేలకు పైగా వ్యాక్సినేషన్భయాందోళన వీడి అందరూ వ్యాక్సిన్ తీసుకోండికరోనా కేసులు పెరుగుతుండడంతో నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలురోజుకు 500లకు పైగా పాజిటివ్ కేసులుమాస్కులు, శానిటైజర్, �
కొడంగల్/ బొంరాస్పేట, ఏప్రిల్ 28: కరోనా ఉధృతిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని వైద్యులు డా.రవీంద్రయాదవ్, డా.వీణ, డా.గో పాల్ సూచించారు. బుధవారం కొడంగల్ సీహెచ్సీ, బొంరాస్పేట ప్రాథమిక ఆర
కొత్తూరును మరింత అభివృద్ధి చేసుకుందాంఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్కొత్తూరులో తాగు నీటి గోస తీర్చినం : ఎమ్మెల్యే అంజయ్యయాదవ్1, 4, 11, 12 వార్డుల్లో ఇంటింటికీ ప్రచారంకొత్తూరు, ఏప్రిల్ 25 : ‘సీఎం కేసీఆర�
దండం పెడుతాం.. మాస్కు ధరించండివిస్తృతంగా అవగాహన కల్పిస్తున్న యువకులు, పోలీసులు ఆమనగల్లు,ఏప్రిల్ 25 : కరనా వైరస్ను కట్టడి చేసేందుకు మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఎస్యూఐ విద్యార్థులు వినూత్న కార్యక్రమానికి
ఈనెల 26న రెండు, 28న మూడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభంవికారాబాద్ జిల్లాలో 70 వేల ఎకరాల్లో సాగుఈసారి పెరిగిన సాగు విస్తీర్ణం1,74,073.80 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా25 లక్షల గన్నీ బ్యాగులు అవసరంప్రస్తుతం అందుబాటుల�