మునిపల్లి, జూన్ 2 : వికారాబాద్ జిల్లా పరిగి గ్రామానికి చెందిన వెంక ట్ అనే యువకుడు ముంబైలో సోనూసూద్ను కలిసేందుకు రెండు రోజుల కింద పరిగి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. బుధవారం వెంకట్ పాదయాత్రగా మునిపల్�
కొడంగల్, జూన్ 1: రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నదని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డ్లోని �
కోట్పల్లి, జూన్ 1: పేదింటి ఆడపిల్లల కల్యాణానికి తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకంతో అండగా ఉంటుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని బార్వాద్ గ్రామంలో రైతు �
పరిగి, జూన్ 1 : పేద యువతుల వివాహానికి సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగిలోని తాసిల్దార్ కార్యాలయంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన
కడ్తాల్, మే 30 : కరోనా బారిన పడిన పేదలందరికీ అండగా ఉంటానని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. మండలంలో బాధితుల్లో ఆత్మైస్థెర్యం నింపేందుకు జడ్పీటీసీ దశరథ్నాయక్ ‘మీ కోసం-మీ జడ్పీటీసీ’ భరోసాయాత్రను చేపట్టా�
ఒకప్పుడు సమస్యలతో సతమతం ‘పల్లె ప్రగతి’తో అభివృద్ధి పరుగులు నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో చెత్త సేకరణ స్వచ్ఛ గ్రామంగా మారిన చింతకుంట పల్లెకు కొత్తందాన్ని తెచ్చిన పల్లె ప్రకృతి వనం పచ్చని తోరణాల్లా రోడ్ల�
అడిషన్ ఎస్పీ రషీద్మోమిన్పేట, మే 29: రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలని అడిషనల్ ఎస్పీ రషీద్ అన్నారు. శనివారం మండలం కేంద్రంలో లాక్డౌన్ అమలుతీరును, పోలీసులు చేపడుతున్న త�
షాబాద్/పరిగి, మే 29 : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం సూపర్స్పైడర్స్కు వేస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉమ్మడి రంగారెడ్డి షాబాద్/పరిగి, మే 29 : జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. రంగారెడ్డి జిల్లా�
తాండూరు రూరల్, మే 28 : పది గంటల తర్వాత బయటికి వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని తాండూరు రూరల్ సీఐ జలెందర్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మండల పరిధిలోని గౌతాపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద �
పరిగి, మే 27 : నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం భవన నిర్మాణ పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పౌసుమిబసు ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత కలెక్టరేట్ భవనం నిర్మాణ పనులను కలెక్టర్ ప