పరిగి, మే 25: మినరల్ ఫండ్తో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, డీఎంఎఫ్సీ చైర్పర్సన్ పి.సబితారెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ కమిటీ �
నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చెక్పోస్టుల వద్ద గట్టి పోలీసు నిఘా ముమ్మరంగా వాహనాల తనిఖీలు పరిగి, మే 25: కరోనా కట్టడికి ప్రభుత్వం అమలుచేస్తు న్న లాక్డౌన్ను పరిగిలో �
లారీలు, గన్నీ బ్యాగుల కొరతపై ప్రత్యామ్నాయ చర్యలు ధాన్యం నిలువకు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు కరోనా నిబంధనల మధ్య కొనుగోళ్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కొడంగల్, మే 25 : రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు �
కరోనా కట్టడికి వైద్యసిబ్బంది సేవలు భేష్…! ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధుల నిర్వహణ వికారాబాద్లో 18 పీహెచ్సీలు, 713 ఆశవర్కర్లు, 280 ఏఎన్ఎంల సేవలు, 2123 అంగన్వాడీ టీచర్లు రంగారెడ్డిజిల్లాలో కొవిడ్ విధులు న
షాబాద్, మే 24: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. సోమవారం షాబాద్ మండల పరిధిలోని సర్దార్నగర్ వ్యవ
వికారాబాద్, మే 24, (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలుంటాయని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంతో పాటుగా వివిధ ప్రాంతాల్లో ఎస్పీ నారాయణ లాక్ డౌన్ పరిస్థి�
ఉమ్మడి కొందుర్గు మండలంలో కొనసాగుతున్న ఇంటింటి జ్వర సర్వే ఇప్పటికే రెండు సార్లు పూర్తి l సర్వేలో పొల్గొంటున్న 64 టీంలు 14, 500 కుటుంబాలకు పూర్తి l 215 మందికి ఫీవర్ ఉన్నట్లు నిర్ధారణ కరోనాపై పూర్తి అవగాహన కల్పిస్�
కొడంగల్, మే 21: దోమలు కుట్టడం వల్ల ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తాయని, జాగ్రత్తలు పాటిస్తేనే ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని జోనల్ సహాయ సంచాలకుడు నాగయ్య పేర్కొన్నారు. శుక్రవారం జోనల్ మలేరియా కార్�
పరిగి, మే 21 : పరిగిలో పటిష్టంగా లాక్డౌన్ అమలవుతున్నది. లాక్డౌన్ సడలింపు సమయాల్లోనే ప్రజలు తమకు అవసరమైన నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు పావుగంట ముందు నుంచే దుకాణాలు మూసివేసి
తాండూరు రూరల్, మే 21 : ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం జూనియర్ కళాశాల మైదానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయలు, పండ్ల మార్కెట్�
సీఎం కేసీఆర్ ఆదేశాలతో అందుబాటులోకి 200 పడకలు ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి నేటి నుంచి వికారాబాద్ జిల్లాలో రూ.2,500లకే సీటీ స్కాన్ డ్రగ్ స్టోర్ మంజూరు చేసినందుకు సీఎంకు ధన్�
కలెక్టర్లకు, డీఎంఅండ్హెచ్వో, జిల్లా ఎస్పీలకు ఆదేశం వరంగల్ నుంచి జిల్లాలో కొవిడ్ పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్లో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం వికారాబాద్, మే 21,(నమస్తే తెలంగాణ) : జ�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | సీఎం కేసీఆర్ ఆదేశాలతో అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
పరిగి, మే 20 : కరోనా కట్టడికి ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్డౌన్ గురువారం పరిగిలో పకడ్బందీగా అమలు జరిగింది. ఆంక్షలు సడలింపు సమయం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు వివిధ వ్యాపార సంస్థలు తెరవగా, కూరగాయల విక్రయాలు కొనసా�
వికారాబాద్, మే 20, (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి ప్రభుత్వం జ్వర సర్వే చేపట్టింది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే మొదటి, రెండో విడుత సర్వే పూర్తి చేసిన అధికారులు మూడో విడుతను గురువారం ప్రారం�