జిల్లాలో చేతికొచ్చిన పంటను విక్రయించేందుకు రైతన్న అరిగోస పడుతున్నాడు. గత నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో పంటను కల్లా లు, రోడ్లు, ఇండ్ల ఎదుట ఆరబెట్టి ప్రభుత్వం ఎ�
రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలోనే రైతులు పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు అరిగోస పడుతున్నారని విమర్శించారు.
బండి సంజయ్ని కేంద్ర కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశా రు. బాధితురాలికి న్యాయం జరగాలంటే ఆ�
ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో అన్నదాత సతమతమవుతున్నాడు. బీఆర్ఎస్ హ యాంలో ప్రతి గ్రామంలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రా�
జిల్లాలో తీవ్ర ఎండల ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్టులు, చెరువుల్లో నీటినిల్వలు తగ్గుతుతున్నాయి. నెర్రెలు వాచిన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్య
బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్పై దాడి చేయడాన్ని వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. కరీంనగర్లో జరిగిన సంఘటన చూస్తుంటే రక్షకులే భక్షకులైనట్లుగా ఉందన్నారు.
బూత్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు యాక్టివ్గా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకు
ఈ అవ్వపేరు బొంరాసు అంజిలమ్మ. ఏడాది కిందట ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆమె పాత ఇంటిని కూల్చి, అక్కడే ఇల్లు నిర్మాణం మొదలుపెట్టారు. కాంట్రాక్టర్ బేస్మెంట్ వరకు పనులు పూర్తిచేసి బిల్లులు తీసుకున్నారు. ఆ తర్�
అందరికీ అన్నం పెట్టే రైతన్న కుటుంబానికి భరోసా కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబీమా అమలు చేయగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని నీరుగారుస్తున్నది.
రైల్వే బ్రిడ్జిల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. జిల్లాలో రైల్వేబ్రిడ్జిల్లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాటిని నిర్మించాలని ప్రజాప్రతినిధులు ఎన్నోసార్లు విన్నవించిన�
జిల్లా మైనింగ్ శాఖ అధికారులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని తెలిసినా పర్మిషన్స్ ఇస్తూ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో లీజు ముగిసినా, �
జిల్లాలోని వికారాబాద్, పరిగి రవాణా శాఖ కార్యాలయాల్లో ఏజెంట్లదే హవా నడుస్తున్నది. ఆర్టీఏ కార్యాలయాల్లో లైసెన్సులు, రిజిస్ట్రేషన్ల నిమిత్తం వచ్చే వారి కంటే ఏజెంట్లే ఎక్కువగా ఉంటున్నారు.
వికారాబాద్ జిల్లా దామగుండంలో నిర్మించతలపెట్టిన రాడార్ ప్రాజెక్టు వల్ల అడవులకు ముప్పు ఏర్పడకుండా, ఇకడ అటవీకరణ పనులు చేపట్టాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. దామగుండంలో రాడార్ సెంటర్ నిర్మాణ పనులు �