వికారాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ సజావుగా జరిగింది. జిల్లాలోని నాలుగు మున్సిపాల�
వికారాబాద్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేసింది కేసీఆర్ అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి గుర్తు చేశారు.
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్కు చెందిన హరిజన్ నర్సింహులుకు ఇద్దరు క
కాగ్నా వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకర్గ బీఆర్ఎస్ నాయకుడు ఉమాశంకర్, ఉపసర్పంచ్ అక్రమ్, గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. తాండూరు మండలం చంద్రవం చ
వికారాబాద్ జిల్లా పేరు మా రిస్తే మరో ఉద్యమం తప్పదని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ వికారాబాద్ జిల్లాను ఏర్పాటుచేసి 40 ఏండ్ల చిరకాల కోరికను నెరవేర్చారని తెలిపారు. మళ్లీ జిల్లాల పు
వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం ఆయన వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్�
వికారాబాద్ జిల్లా కాగ్నానది పరీవాహక ప్రాంతం, శివసాగర్ నుంచి అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. యాలాల మండలం నుంచే లక్షల క్యూబిక్ మీటర్లలో ట్రాక్టర్లు, టిప్పర్లలో తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం నవాంద్గి సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని దోపిడీ చేస్తున్నారు. బషీరాబాద్ మండల పరిధిలోని భోజ్యనాయక్తండాకు చెందిన గోవింద్, �
జిల్లాలో గతేడాదితో పోలిస్తే నేరాలు పెరిగినట్లు వికారాబాద్ జిల్లా పోలీసు అధికారి స్నేహ మెహ్రా వెల్లడించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వార్షిక క్రైమ్ నివేదికపై ఎస్పీ పత్రికా వ�
రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోవడంతో పుట్టెడు దుఃఖంలోనే ఓ మహిళ తన ఓటు హక్కును వినియోగించుకున్నది. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలానికి చెందిన పాత్లావత్ భీమ్లానాయక్ (32) బతుకుదెరువు కోసం కుటుంబంతో హైదర�
జిల్లాలో రెండో విడత పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్, కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. 178 గ్రామపంచాయతీలకు 13 మంది ఏకగ్రీవం కాగా.. 165 �
వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.16,500 స్వాధీనం చేసుకున్నారు.