జిల్లాలో నిజాయితీనిబద్ధత కలిగిన పోలీసుల కంటే అవినీతి, అక్రమాలకు పా ల్పడే వారే ఎక్కువయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖనే కా కుండా అన్ని శాఖల
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదనే విధంగా వికారాబాద్ జిల్లాలో సదరం సర్టిఫికెట్ల కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగుల పరిస్థితి మారిపోయింది. సదరం సర్టిఫికెట్లను జారీ చేసేందుకు ప్రభుత్వం నుండి అన్ని అన�
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి-బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్ మధ్య విభేదాలకు ఫుల్స్టాప్ పడింది. రాజశేఖర్ జిల్లా అధ్య క్ష పదవికి రాజీనామా చేయగా శుక్రవారం..దానిని ఆమోది
రిజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు వినూత్న నిరసనకు దిగారు. ట్రిపుల్ ఆర్ తమకు వద్దంటూ బుధవారం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని పలు గ్రామాల్లోని పొలాల్లో నిరసన తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు మాయమయ్యాయని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ తెలిపారు. బుధవారం వికారాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ �
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నది. ప్రధానంగా జడ్పీ పీఠం కైవసానికి చర్యలు చేపట్టింది.
బీసీలతో కాంగ్రెస్ పార్టీ నాటకం ఆడుతుందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడిగా కి�
మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కోట్పల్లి ప్రాజెక్టు అలుగు ఉధృతంగా ప్రవహించడంతో నాగసముందర్-రుద్రారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే, నాగారం-మైలారం గ్రామాల మధ
జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. తాండూరు నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి కాగ్నా ఉగ్రరూపం దాల్చింది. తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లోని పలు గ్రా�
అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వర్షం దంచి కొట్టింది. గురువారం రాత్రి నుంచి వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎడతెరపి లేకుండా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. గత ఆరేడు నెలలుగా ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి-రాజశేఖర్ మధ్య పొసగడం లేదని సమా
పింఛన్లు పెంచే వరకు ఉద్యమం ఆగదని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం వికారాబాద్ ప్రాంత దివ్యాంగులతో కలిసి ఆయన మున్సిపల్ కార్యాల యం ఎదుట �