Patnam Narender Reddy | కారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం గుండుమాల్ మండలం కొమ్మూర్ గ్రామంలో ప్రైమరీ, జిల్లా పరిషత్ పాఠశాల(Kommuru school) విద్యార్థులు తినే బియ్యం బూజు పట్టడంతో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం ఇంటి దగ్గర చేసి వ
Lightning strike | వికారాబాద్ జిల్లాలో (Vikarabad) విషాదం చోటు చేసుకుంది. జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి(Lightning strike) ముగ్గురు వ్యక్తులు మృతి(Three killed) చెందారు.
Tenth Exams | రేపటి పదో తరగతి పరీక్ష వాయిదా పడలేదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. రేపట్నుంచి ఈ నెల 13వ తేదీ వరకు
Hyderabad Adventure Club | వికారాబాద్ సమీపంలోని గోధుమగూడ వద్ద ఉన్న హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్లో దారుణం జరిగింది. ఓ డేంజరస్ గేమ్లో ౩౪ ఏండ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్కు చెందిన సాయి కుమార్ అనే యువకుడు తన �
Vikarabad dist | మతిస్థిమితం లేని ఓ బాలికపై సర్పంచ్ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నంద్యానాయక్ తండాలో చోటు చేసుకుంది. నంద్యా నాయక్ తండా సర్పంచ్ శంకర్ ఇంటికి ఓ �
వికారాబాద్ : విద్యార్థులందరూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ గుంపులో ఒక అబ్బాయి కాళ్లకు చెప్పులు లేవు. అదే దారిలో వెళ్తున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆ బాలుడు కంటపడ్డాడు. అయ్యో పాప
వికారాబాద్: అనారోగ్యంతో ఓ మహిళా వికారాబాద్ పట్టణంలోని మెడిక్యూర్ ఆసుపత్రికి వైద్య చికిత్సల కోసం వచ్చింది. వైద్య పరీక్షలు చేయగా ఆమె కడుపులో 10కేజీల కణితి ఉన్నట్లు గుర్తించారు. శనివారం ఆసుపత్రి వైద్యులు న�
తాండూరు : తాండూరు పట్టణం నడి బొడ్డున ఉన్న నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలోని అతిథిగృహ భవనం ఇరవై ఏండ్లుగా శిథిలావస్థలో ఉన్నది. 1910 నైజాం నవాబుల కాలంలో ఈ అతిథి గృహాన్ని నిర్మించడంతో వందేళ్లు దాటిపోయింది. పదేండ్ల క�