తాండూరు : తాండూరు పట్టణం నడి బొడ్డున ఉన్న నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలోని అతిథిగృహ భవనం ఇరవై ఏండ్లుగా శిథిలావస్థలో ఉన్నది. 1910 నైజాం నవాబుల కాలంలో ఈ అతిథి గృహాన్ని నిర్మించడంతో వందేళ్లు దాటిపోయింది. పదేండ్ల క�
అనంతగిరికి పోటెత్తిన భక్త జనం గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు కన్నులపండువగా చిన్న జాతర వికారాబాద్, జూలై 24: వికారాబాద్ పట్టణానికి సమీపంలో ఉన్న అనంత పద్మనాభస్వామి దేవాలయంలో శనివారం చిన్న జాతర ఉత్సవాలన