NIA : ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో కలకలం రేపిన ఐసిస్ ఉగ్రకుట్ర కేసులో మరొకరిని ఎన్ఐఏ (NIA) అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాది సిరాజ్తో సంబంధం ఉన్న బిహార్కు చెందిన ఆరిఫ్ అలియాస్ తాలిబ్ను కస్టడీకి త�
Murder | ఓ యువకుడు తన మేనమామ భార్యపై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకుని, అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత తనకు అడ్డు వస్తున్న మేనమామను అంతమొందించాడు.
మెదక్ జిల్లా పెద్దశంకరం పేట మండలం కోలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కోలపల్లి వద్ద ఆగి ఉన్న పర్యాటకుల బస్సును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గా
ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణికి (Minister Sandhya Rani) పెనుప్రమాదం తప్పింది. గురువారం ఉదయం మంత్రి సంధ్యారాణి విజయనగరం జిల్లా మెంటాడ మండలం పర్యటనకు వెళ్తున్నారు.
AP News | తెలుగు రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది. ఈ చలి నుంచి తట్టుకునేందుకు వృద్ధులు చలి మంటలను కాచుకుంటున్నారు. చలి మంటలు దుప్పటికి అంటుకోవడంతో ఓ వృద్ధుడు సజీవదహనం అయ్యాడు.
Train accident | ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాద ఘటనను మరువక ముందే ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 8 మంది మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉం
Train accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. కొత్త వలస మండలం కంటకాపల్లి వద్ద గుంటూరు-రాయగడ ప్యాసింజర్ రైలును పలాస ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది.
హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం (Vijayanagaram) నుంచి మహారాష్ట్రకు (Maharashtra) లారీలో గంజాయిని తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
ఒకవైపు దేశమంతా ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటుండగా.. మరోవైపు ఆదివాసీలు తమ సమస్యల పరిష్కారం కోసం గళం విప్పేందుకు ఇదే రోజును ఎంచుకున్నారు. ప్రభుత్వం దృష్టిని ఆకర్శించేందుకు నిరసన చేపట్టారు.
వాట్సాప్ గ్రూపులో షేర్ చేసిన మెసేజ్తో స్నేహితుల మధ్య చెలరేగిన ఘర్షణ ఒక యువకుడు ఆత్మహత్యకు కారణమైంది. స్నేహితులతో గొడవ కారణంగా తీవ్ర మానసిక క్షోభకు గురైన సదరు యువకుడు ఆత్మహత్య...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలే తమను మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన�
నెల్లిమర్ల మండలం మల్యాడ గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నది. రెండు వర్గాలు ఘర్షణకు దిగారు. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. బోరు బావి వద్ద ఓ వర్గానికి చెందిన బాలుడు...