డెంకాడ మండలం దయాల్నగర్-బేతనపల్లి మధ్య మృతదేహం పడిఉన్నది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని...
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును స్కూల్ బస్సు ఢీకొన్న ఈ సంఘటనలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్కూల్ బస్సు అదుపు తప్పి బైక్ను...
విజయనగరం జిల్లా కేంద్రంలో భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనం జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేసి ప్రశంసలు అందుకున్నారు. లోకేష్ శ్రీవాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి.. అతడి �
అమరావతి: జనవరి 26న న్యూఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్కు సీతామ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అన్నానేహా థామస్ ఎంపికయ్యారు. ఆమె ఎన్సీసీ క్యాడెట్ గా ఉన్నారు. రిపబ్లిక్ డే పరేడ్�
అమరావతి: విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది పలు చర్యలు తీసుకుంటుంది. ఐర్లాండ్ నుంచి విశాఖపట్నం వచ్చిన 34 ఏండ్ల వ్యక్తికి ఒమిక్రాన్
Omicran | ఆంధ్రప్రదేశ్లో తొలి ఒమిక్రాన్ (Omicran) కేసు నమోదయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించింది. ఐర్లాండ్ నుంచి విశాఖపట్నం వచ్చిన 34 ఏండ్ల వ్యక్తికి ఒమిక్రాన్
అమరావతి : విజయనగరం జిల్లా బొండపల్లి మండలం చామలవలస వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటనలో 22 మందికి గాయాలు కాగా ఆరుగురి పరిస్థితి విషమం ఉంది. మెంటాడ మండలం చింతాడవలస గ్రామానికి చెందిన వారు కిండం అగ్రహారంలో వ
Fire Accident | చుట్టుపక్కల ఇళ్లకు కూడా ఈ మంటలు వ్యాపిస్తుండటంలో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ మంటలకు ఇళ్లలో ఉండే గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయి.