అమరావతి: ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఫలితాల్లో అధికార పార్టీ వైసీపీ జోరు కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జగన్ పార్టీ జెండా ఎగిరింది. కాగా టీడీపీ ప్రతిపక్ష హోదాలో ఉండి ఎన్నికలను బహిష్కర
ఏపీలో దారుణం.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు | ఏపీ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడో ఓ ఉన్మాది. అడ్డుకోబోయిన యువతి అ
పిడుగుపాటు | ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మామిడితోటలో సేద తీరుతున్న వారిపై పిడుగుపడి ఇద్దరు యువకులు ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
అమరావతి,జూన్ 30: విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజి వద్ద నాగావళి నదిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నది. రెండ్రోజుల క్రితం తాము ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ ప�
కరోనా భయంతో కుటుంబం ఆత్మహత్య | కొవిడ్ సోకిందన్న భయంతో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో కుటుంబ సభ్యులు మొత్తం బలవన్మరణానికి పాల్పడ్డారు. వేపాడ మండలం నల్లబెల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
కన్నతల్లిని కడతేర్చిన కుమార్తె | ఆంధప్రదేశ్లోని విజయనగరంలో జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడు కోసం కన్నతల్లినే కడతేర్చింది ఓ కుమార్తె. భోగాపురం మండలం సవర్లవల్లి గ్రామంలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగుల�