ఇండియన్ ఐడల్ సీజన్ 12లో ఫైనల్ వరకు వచ్చిన తెలుగమ్మాయి షణ్ముఖప్రియ కలను అగ్రహీరో విజయ్దేవరకొండ నెరవేర్చారు. ఫైనల్ సమయంలో ఆమెకు మద్దుతునిచ్చిన విజయ్దేవరకొండ తన సినిమాలో పాట పాడే అవకాశమిస్తానని హా�
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో లైగర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ మ
కుర్ర హీరో విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందాడు. అర్జున్ రెడ్డి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం సినిమాతో తన ఫాలోయింగ్ మరింత �
పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం గీతా గోవిందం. ఈ సినిమా తర్వాత విజయ్, రష్మికపై చాలా రూమర్స్ వచ్చాయి. ఇద్దరు ప్రేమలో ఉన్నట్టు పుకార�
లిటిప్ చాంప్స్,పాడుతా తీయగా వంటి కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది షణ్ముఖ ప్రియ. ఇప్పుడు ఈమె ఇండియన్ ఐడల్ టైటిల్ కోసం ఆరుగురు కంటెస్టెంట్స్తో పోరాడుతుంది. ఇండియన్ ఐడల్ 12 సీజన్ ఫైన
విజయ్దేవరకొండ-రష్మిక మందన్న జోడీని హిట్పెయిర్గా అభివర్ణిస్తారు. వెండితెరపై ఈ జంట చూడముచ్చటగా ఉంటుందని అభిమానులు మురిసిపోతుంటారు. వ్యక్తిగత జీవితంలో కూడా వీరిద్దరి మధ్య చక్కటి స్నేహసంబంధాలున్నాయి.
బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలు రికార్డ్ లెవల్లో రూపొందుతున్నాయి. పలు ప్రాజెక్ట్స్తో ప్రభాస్ బిజీ ఉండగా, ఆయన నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక�
యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి చిత్రంతో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో బాలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించాడు. అయితే విజయ్ కెరీర్ లో చెప�