Divaynsha Kaushik |‘మజిలీ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఢిల్లీ భామ దివ్యాంశ కౌషిక్. తొలి చిత్రంతోనే నటిగా మంచి పేరు తెచ్చుకుంది. రెండు మూడు మంచి ఆఫర్స్ వచ్చినా ఆమెకు అదృష్టం కలిసి రాలేదు. రవితేజ సరసన నటించిన ‘రామ
Rishab Shetty-Vijay Devarakonda Movie | ఏడాది కిందట వచ్చిన 'కాంతార' తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక డబ్బింగ్ సినిమాకు అది కూడా ము:ఖ పరిచయంలేని నటీనటుల సినిమాకు తెలుగులో రూ.50 కోట్ల వ�
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ఖుషి’. సమంత నాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. శివ నిర్వాణ దర్శకుడు.
లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఖుషి (Kushi)లో విజయ్ దేవరకొండ (Vijay devarakonda), సమంత (Samantha) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పట్లో మళ్లీ షూటింగ్ మొదలయ్యేనా అని డైలామాలో ఉన్న అభిమానులకు శివనిర్వాణ- వ�
అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటూ గత కొంత కాలంగా ఎదురు చూస్తున్న 'ఖుషీ' షూటింగ్ త్వరలోనే మళ్లీ మొదలవబోతుంది. సమంత కారణంగా ఇన్నాళ్ళు బ్రేక్ ఇచ్చిన మూవీ మార్చి 8 నుంచి స్టార్ట్ �
ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో బాగా వినిపిస్తున్న పేరు శ్రీలీల. ఆకర్షించే అందంతో పాటు ఆకట్టుకునే నటనతో అటు యూత్ను ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ను చూపు తిప్పుకోకుండా చేస్తుంది.
విజయ్ దేవరకొండ (Vijay devarakonda), సమంత (Samantha) నటిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఖుషి (Kushi). శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్న ఖుషి కొత్త షెడ్యూల్కు సంబంధించిన అప్డేట్ మాత్రం ఇప్పటివరకు బయటకు రాలే�
దేశంలో గ్రామీణ క్రీడలు కార్పొరేట్ కలను సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే కబడ్డీ కొత్త హంగులతో అదరగొడుతుండగా, వాలీబాల్ నూతన ఒరవడితో ముందుకొచ్చింది. ఇప్పటికీ పల్లెల్లో యువకుల అభిమాన క్రీడగా వెలుగొందుతున�
విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు పూరి జగన్నాథ్..తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. గత సినిమా చేదు ఫలితంతో ఆయన వెంటనే కొత్త ప్రాజెక్ట్ వెల్లడించలేకపోతున్నారు.
'అర్జున్ రెడ్డి'తో యమ క్రేజ్ తెచ్చుకున్న విజయ్కు ఆ వెంటనే 'గీతాగోవిందం' ఫ్యామిలీ ఆడియెన్స్లో ఎక్కడలేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఆ రెండు సినిమాల క్రేజ్తో మిక్స్డ్టాక్ తెచ్చుకున్న 'టాక్సివాలా' స
విజయ్ దేవకొండ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమాకు సంబంధించి ఓ శుభవార్త అందించారు దర్శకుడు శివ నిర్వాణ. మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురావాల్స�