ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి, వెనువెంటనే కొనకపోతే ప్రభుత్వంపై రైతుల తిరుగుబాటు తప్పదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు పేర్కొన్నారు.
సాగునీటిరంగ నిపుణులు, ఉమ్మడి పాలనలో నదీజలాల దోపిడీని ఎండగట్టి తెలంగాణ ప్రజల హృదయాల్లో జల విజ్ఞాన నిధిగా నిలిచిపోయిన విద్యాసాగర్రావు సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొ
Tirumala | మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువతో సన్మానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగాకే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు విమర్శించారు. పాముకాటుకు గురై కోరుట్ల ప్రైవేట్ దవాఖానల్లో �
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పోరాటంతోనే తెలంగాణ కల సాకారమైందని, ఆ ఉద్యమం భావితరాలకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు ప్రశంసించారు. కేసీఆర్ తెలంగ�
కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు మళ్లీ ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ వైపు ఆశతో చూస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
‘ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించాలని వెదిరె శ్రీరాం చేసిన ప్రతిపాదనను తెలంగాణ పక్కన పెట్టిందనే కారణంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై అక్కసును వెల్లగక్కుతున్నారు.
రాష్ట్ర నీటిపారుదల రంగ మాజీ సలహాదారు, కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజినీర్ దివంగత ఆర్ విద్యాసాగర్రావు చేసిన సేవలు ప్రతిఒకరికి స్ఫూర్తిదాయకమని వక్తలు పేరొన్నారు.
నిరుపేద దళితులకు ఆర్థిక దన్నునిచ్చేందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. ఈ స్కీంను వినియోగించుకొని ఆర్థికాభి
వర్ధంతిలో ఇరిగేషన్ ఇంజినీర్లు హైదరాబాద్, ఏప్రిల్29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ నీటి హక్కుల సాధనకు ఇంజినీర్ విద్యాసాగర్రావు చేసిన కృషి ఎనలేనిదని ఇరిగేషన్శాఖ ఇంజినీర్లు కొనియాడారు. ప్రభుత్వ సాగునీటి �
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగా ణ): తెలంగాణ సాగునీటి రంగ నిపుణుడు దివంగత ఆర్ విద్యాసాగర్రావు గొప్ప జల ఉద్యమకారుడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కొనియాడారు. విద్యాసాగర్ రావు జయంతిని పురస్కరించు�
R. Vidyasagar Rao jayanti | సొంత ఊరు జాజిరెడ్డిగూడెం అయినా, విద్యాసాగర్రావు గారి పాఠశాల విద్య నల్లగొండ, హుజూర్నగర్, మిర్యాలగూడ, సూర్యాపేటల్లో సాగింది. స్కూల్లో ముఖ్యంగా సూర్యాపేట లైబ్రరీలో సాహిత్యం, నాటకాలపై మక్కువ �