YouTuber | ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానెల్లో వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా ఏడాదికి కోటికిపైగా సంపాదించాడు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు అతడి ఇంటిపై రైడ్ చేశారు. రూ.24 లక్షల నగదును గుర్తించి స్వాధీ�
తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం, వివిధ సంఘటనలు, ప్రజల ఆకాంక్షకు సంబంధించిన ఆధారాలు, ఫొటోలను సేకరించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం తెలంగా ణ చరిత్ర, రాష్ట్రసాధన ఉద్యమానికి సంబంధించిన ఆధారాలు, ఫొటోలు, వ�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో అసభ్యపదాలు వాడుతూ, ఆమె ఫొటోలు మార్ఫింగ్చేసి వీడియోలు షేర్ చేసిన ఓ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
తెలంగాణ ఐటీ శాఖ తన వెబ్సైట్లను ఆధునీకరించింది. వినియోగదారుల అవసరాల రీత్యా మరింత మెరుగుపర్చిన ఈ వెబ్సైట్ల (https:// it.telangana.gov.in/, https:// data.telangana.gov)ను రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ శుక్రవారం ప్రారంభించా�
Hansika Motwani | ప్రముఖ నాయిక హన్సిక మోత్వానీ వివాహం వ్యాపారవేత్త సొహైల్ కతూరియాతో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. రాజస్థాన్ జైపూర్లోని ఓ కోటలో సింధీ సంప్రదాయం ప్రకారం వీరు వివాహం చేసుకున్నారు. పలువురు సినీ, రా�
ఒకే ట్వీట్లో ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఫైల్, మీమ్స్లను పోస్ట్ చేసేలా కొత్త ఫీచర్ను ట్విట్టర్ తీసుకొచ్చింది. ఇంతకుముందు వీటిని వేర్వేరుగా పోస్ట్ చేయాల్సి ఉండేది.
అమ్మ పాలు అమృతంతో సమానం అంటారు. తల్లిపాలే బిడ్డకు మంచిదనే విషయం అందరికీ తెలుసు. పుట్టిన మరుక్షణం నుంచి కనీసం ఆరు నెలలైనా బిడ్డకు తల్లిపాలు పట్టాలి. తల్లిపాలకు దూరమైన పిల్లలు రోగాల బారిన పడుతుంటారు. పిల్ల�
తన బంధువుకు అశ్లీల వీడియోలు పంపిస్తూ వేధిస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. యాచారం మండలం మల్కాజిగూడకు చెందిన వరికుప్పల చంద్రశేఖర్ ఇంటర్నెట్ న�
జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్ కేసు బాలికపై లైంగికదాడి ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్ చేసిన వారిపై సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోషల్మీడియాలో వైరల్ చేయడ
జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్మీడియాలో పోస్టు చేసినందుకు ఐదుగురిపై సైబర్క్రైమ్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోలను
అసభ్య వీడియోలు తీసి.. తాను తీయలేదంటూ బుకాయిస్తున్న ఓ వ్యక్తిపై బాధిత యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. పంజాగుట్టలో నివాసముంటున్న యువతికి 2014 నుంచి బంజారాహిల్స్కు చెందిన స�
చెన్నై, మార్చి 20: స్మార్ట్ఫోన్ల ద్వారా తీసే వీడియోల్లో స్పష్టతతో పాటు త్రీడీ ఎఫెక్ట్లను మెరుగుపరిచే విధంగా మద్రాస్ ఐఐటీ, అమెరికాకు చెందిన నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కృత్తిమ మేధస్�
ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రధాన ప్రశ్నలు, సమాధానాలు, ప్రాక్టికల్ తరగతులు వచ్చేవారం నుంచి టీశాట్, దూరదర్శన్లో ప్రసారం కానున్నాయి. ఇందుకు ఇంటర్బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార