పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మరోసారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సీసీఎల్ఏ (రాష్ట్ర భూ పరిపాలన విభాగం) కమిషనర్ నవీన్మిట్టల్ కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి వ
వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండి.. సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు, సంక్షేమ శాఖల మంత్రి సీతక అన్నారు.
AP CEO Meena | ఈనెల 4న ఏపీ ఎన్నికల ఓట్ల లెక్కి్ంపు పటిష్టవంతంగా నిర్వహించాలని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్ మీనా ఎన్నికల సిబ్బంది కీలక ఆదేశాలు జారీ చేశారు.
జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు. మంగళవారం రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ఏ�
ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, సహాయ ఎన్ని�
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే అర్హులైన ప్రతిఒకరికీ తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు.
లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ను పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సిబ్బందికి సూచించారు.
పార్లమెంటు ఎన్నికల వేళ శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సునీల్దత్ ఆదేశించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని పోలీస్ అధికారులతో బుధవారం నిర్వహిం�
వేసవిలో తాగునీటి ఎద్దడి ఉండొద్దని, ఒకవేళ సమస్య ఉత్ఫన్నమైతే సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని భూపాలల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతునేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మె ల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి సూచించారు. రైతువేదికలకు వీడియో కాన�
వ్యవసాయ రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం సరికొత్తగా ఆలోచిస్తున్నది. ఈమేరకు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతువేదికలే కేంద్రంగా వీడియో సలహాలు ఇవ్వాలని నిర్ణయించింది.