రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ‘ఫ్యామిలీ డిజిటల్ కార్డు’ అందజేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫర�
Telangana | రాష్ట్రంలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఓట రు జాబితా రూపొందించే ప్రక్రియ ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభంకానున్నది. వచ్చే మార్చి 29తో రాష్ట్రంలో మూడు ఎమ్మె ల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.
Heavy rains | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై(Heavy rains) సీఎస్ శాంతి కుమారితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti) జిల్లా కలెక్టర్లతో(collectors )వీడియో కాన్ఫరెన్స్ �
Singareni CMD Balaram | కార్మికుల రక్షణ కోసం అమలు చేస్తున్న నియమ నిబంధనలను పాటిస్తూ అందరూ కలిసి సురక్షిత సింగరేణిని ఆవిష్కరించే లక్ష్యంతో పనిచేస్తూ ఉత్పత్తిని సాధించాలని కార్మికులకు సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ పి
పంటల రుణమాఫీ రెండో విడత నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో సీఎం రేవంత్రెడ్డి.. రైతుల రుణ ఖాతాల్లో నిధులు జమ చేసే ప్రక్రియను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తారు. తొలి విడత నిధుల విడుదల కార్య
గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పను లు పక్కాగా చేపట్టాలని, సీజనల్ వ్యాధుల ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స
ధరణి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ కలెక్టర్లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి శనివారం వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టరలతో ఆయన మాట్లాడార�
రాష్ట్ర ప్రభుత్వం వానకాలం, యాసంగి సీజన్ ప్రారంభమయ్యే ముందు రైతుభరోసా ఇవ్వాలని రైతులు కోరారు. ‘రైతు భరోసా’పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధ్యక్షతన సబ్ కమిటీ రైతుల అభిప్రాయాలనుసేక
పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా అంగన్వాడీలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. మంగళవారం రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచ�
కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్టుగానే సీజన్ ప్రారంభానికి ముందే రైతుభరోసా ఇవ్వాల్సిందేనని రైతులు తేల్చిచెప్పారు. పంటలు వేసి, కోతకు వచ్చే దశలో ఇస్తే ఏం ప్రయోజనమని, సకాలంలో అందితేనే ఫలితం ఉంటుందని తెలిపారు.
“అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలి. పదెకరాలు పైబడిన రైతులకు, ఆర్వోఎఫ్ఆర్(అటవీ భూములు) పట్టాలు కలిగి ఉన్న పదెకరాలలోపు గిరిజనులకు రైతుభరోసా ఇవ్వాలి.
పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల రెవెన్యూ శాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారంలోగా ధరణి వెబ్సైట్లో ఉన్న పెం