చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం విషయంలో నిబంధనలు బేఖాతరు చేసిన వైస్ చాన్స్లర్(వీసీ)పై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతూ ‘ప్రజావాణి’ అధికారులు విద్యాశాఖ ప్రిన్సి�
ప్రస్తుతం వైస్చాన్స్లర్లు వైదొలిగే లోపు కొత్త వీసీలను నియమించాలి. ఏ మాత్రం జాప్యం కావొద్దు’ ఇవి సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు. కానీ వీసీల పదవీ కాలం ముగిసినా కొత్త వీసీలను నియమించలేదు.
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి కొత్త వైస్ చాన్స్లర్ ఎవరనేది సందిగ్ధంలో ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 22 మే, 2021న పలు యూనివర్సిటీలకు నూతన వీసీలను అప్పటి సర్కార్ నియమించింది.
University VC Arrest | హత్యాయత్నం కేసులో మైనారిటీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. (University VC Arrest) కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను జైలుకు తరలించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ సంఘటన జరిగింద
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) సొంతూరైన గోరఖ్పూర్లో అధికార బీజేపీకి (BJP) చెందిన ఏబీవీపీ (ABVP) సభ్యులు రెచ్చిపోయారు. గోరఖ్పూర్లోని (Gorakhpur) దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ విశ్వవిద్యాలయం (Deen Dayal Upadhyay University
వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ వ్యవస్థలో, సాంకేతిక పరివర్తన శక్తిని ఉపయోగించడం, ఆవిష్కరణలలో అగ్రగామిగా నిలవడం ఎంతో కీలకమని కేఎల్ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, డాక్టర్ జి.పార్థ సా�
డిగ్రీ కోర్సుల్లో మూస చదువులు, మూస పరీక్షల విధానానికి ముగింపు పలి కే దిశగా ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ఆవిష్కరణలను విస్తృతంగా ప్రోత్సహించాలని, డిగ్రీలో నిరంతర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్
తెలంగాణ యూనివర్సిటీలో నడుస్తున్న ‘గుప్తా’ధిపత్యానికి పాలక మండలి చెక్ పెట్టింది. ఈ మేరకు హైదరాబాద్లో బుధవారం జరిగిన ఈసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీసీ రవీందర్గుప్తా మాటను ఎవ్వరూ వినొద్�
కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్చాన్స్లర్గా ఓయూ పూర్వ ఆచార్యుడు, తెలంగాణ బిడ్డ ప్రొఫెసర్ డాక్టర్ అనిశెట్టి రవీంద్రనాథ్ నియమితులయ్యారు. ఆయనను వీసీగా నియమిస్తూ కేంద్ర విద్యాశాఖ శనివారం ఉత్తర్
కేరళలో ప్రభుత్వం, గవర్నర్ మధ్య విబేధాలు మరింతగా ముదిరాయి. రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు రాజీనామా చేయాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ఖాన్ ఇచ్చిన ఆదేశాలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస�
తెలంగాణ యూనివర్సిటీలో ‘గుప్తా’ధిపత్యం నడుస్తున్నది. వీసీ రవీందర్ గుప్తా ఏకపక్ష నిర్ణయాలతో వర్సిటీ ప్రతిష్ట మంట గలుస్తున్నది. అవుట్ నియామకాలు మొదలు రిజిస్ట్రార్ల మార్పు వరకూ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంట�